రంగారెడ్డి

పేదల ఇళ్లను కూల్చేసిన రెవన్యూ అధికారులు

జాతీయరహదారిపై బాధితుల ఆందోళన భారీగా ట్రాఫిక్‌ జామ్‌..అధికారులపై చర్యకు డిమాండ్‌ రంగారెడ్డి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ దగ్గర హైదరాబాద్‌.. బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దషాపూర్‌ తండా …

ప్రజా సమస్యలను తెలుసుకున్న రేవంత్‌

మేడ్చల్‌,అగస్టు25(జనంసాక్షి): మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి రెండ్రోజుల దీక్ష కొనసాగుతోంది. దీక్షలో భాగంగా రెండో రోజు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో రేవంత్‌రెడ్డి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. …

వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు. వికారాబాద్ తాండూర్ ఆగస్టు 21 (జనం సాక్షి) వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని వికారాబాద్ జిల్లా …

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం

సిద్దిపేట,ఆగస్ట్‌19(జనం సాక్షి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అభివృద్ధి చెందుతారని వ్యవాసయ నిపుణులు అన్నారు. అదేపనిగా వరి వేయకుండా మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలన్నారు. తెలంగాణలో …

హైదరాబాద్‌ ఐఐటిలో భారీ టెలిస్కోప్‌

ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్‌ సంగారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్‌ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు …

కెటిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

శావిూర్‌పేట,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మేడ్చల్‌ జిల్లా శావిూర్‌పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక …

అన్నదాతకు అండగా రుణమాఫీ

సిద్దిపేట,ఆగస్ట్‌16(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. రైతులకు రునమాఫీ చేపట్టడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే పెట్టుబడి …

సేంద్రియ ఎరువుల తయారీలో అశ్రద్ద

రసాయన వినియోగాలకే మొగ్గు పెరుగుతున్న ఖర్చులను పట్టించుకోని రైతు సంగారెడ్డి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకం ద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన …

నాగులమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రోటెం ఛైర్మన్‌

ప్రజలంతా భక్తిభావంలో పాల్గొనాలని పిలుపు సంగారెడ్డి,అగస్టు12(జనం సాక్షి): ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అన్నారు. …

జానంపేటలో దారుణం

8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య మూసాపేట: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని దుండగులు …