Main

వర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

మండిపడ్డ బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ వరంగల్‌,డిసెంబర్‌21(జనం సాక్షి ): ప్రభుత్వ వర్సీటీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బిఎస్పీ నేత, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ …

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

వరంగల్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు అన్ని మార్కెట్లకు ఇప్పటికే ఆదేశాలు …

ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే

పంజాబ్‌లో లేని సమస్య ఇక్కడే ఎందుకు: ఎమ్మెల్సీ పల్లా వరంగల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ):రైతులు పండిరచిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి …

ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో చైతన్యం

చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన జనగామ,డిసెంబర్‌11 (జనంసాక్షి) : జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  వ్యవసాయ …

అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష

  నిర్ణీత స మయంలో పనుల పూర్తికి ఆదేశం జనగామ,డిసెంబర్‌10(జనం సాక్షి): పాలకుర్తి ` బమ్మెర ` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి …

అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష

వరంగల్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:    పాలకుర్తి`బమ్మెర` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల …

బస్సును వేగంగా ఢీకొన్న కారు

ప్రమాదంలో ఒకరు మృతి వరంగల్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ):  జిల్లాకేంద్రంలోని ఆటోనగర్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో …

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలకు అలవడాలి వరంగల్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ …

అంబేడ్కర్‌ ఆశయసాధనలో కెసిఆర్‌

రాజ్యంగ నిర్మాతకు ఎర్రబెల్లి నివాళి వరంగల్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి); భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …

మేడారంలో చురుకుగా జాతర పనులు

      కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు ములుగు,డిసెంబర్‌3(జనం సాక్షి): ఒకవైపు కరోనా కలవర పెడుతుంది. మరోవైపు కోట్లాది మంది కోరికలు తీర్చే మేడారం మహా …