Main

నూతన వధువు- వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు…

ఈరోజున ములుగు మండలంలోని ఆకుతోట లింగక్క గారి కుమార్తె వివాహానికి ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు …

చిన్నోడు సురేష్ చారి కి పెద్ద కష్టం… సాయం కోసం ఎదురుచూపులు..!

– సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. …

ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం..

-టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ. ములుగు,ఫిబ్రవరి 10(జనంసాక్షి):- కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది అని …

యువత మత్తు వైపు మళ్లకుండా చూడడం అందరి బాధ్యత – డిఎస్పి సదయ్య

డోర్నకల్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి) మహబూబాబాద్ ఎస్పీ శరచ్చంద్ర పవర్ ఆదేశానుసారం బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. …

మేడారం జాతరలో వాహనాల నియంత్రణ

ఆరువేలమంది పోలీసులతో క్రమబద్దీకరణ వివరాలు వెల్లడిరచిన సిపి తరుణ్‌ జోషి వరంగల్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్‌ పోలీస్‌ …

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్ట్‌

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు. 7 లక్షల 38 వేల రూపాయల విలువ చేసే తొమ్మిదిన్నర తులాల బంగారు …

జనగామ టిఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఏర్పాట్లును పరిశీలిస్తున్న రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ……

జనగామ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతనంగా నిర్మించిన టిఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఏర్పాట్లును పరిశీలించిన …

రాజ్యాంగాని మార్చడం కాదు.. కెసిఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి

  మండల కాంగ్రెస్ అద్యక్షుడు దనియాకుల రామారావు కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేత్కర్ విగ్రహానికి పాలాభిషేకం మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి6 (జనంసాక్షి) తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు …

మేడారం మహాజాతరకు భారీగా ఏర్పాట్లు

ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడకుంగా చర్యలు ములుగు,ఫిబ్రవరి4 జనంసాక్షి: తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన గిరిజన జనజాతర సమ్మక్క`సారలమ్మ మేడారం జాతరకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జాతర …

మరోరైతు బలవన్మరణం

వరంగల్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లాలోని పరకాల మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో సురేష్‌ అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్చి, వరి …