Main

బస్సులను అడ్డుకున్న విద్యార్థులు

హనుమకొండ,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : దేశ వ్యాప్తంగా భారత్‌ బంద్‌ సందర్బంగా వరంగల్‌ పట్టణంలో షాపులను మూసేసారు. లెఫ్ట్‌ పార్టీలు ఉదయం నుంచే ర్యాలీలతో బంద్‌కు మద్దతును కోరారు. …

ఇద్దరిని బలి తీసుకున్న విద్యుత్‌ తీగలు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : విద్యుత్‌ వైర్లు ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు మండలం బొదుగొండకు చెందిన గుగులోత్‌ భూలి పొలంలో కూలి పనికి వెళ్లింది. …

ఉచిత విద్యకు బలమైన పునాదులు

ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ఆదరణ వరంగల్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)     :  తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న …

చెరువులో చేపలు వదిలే విషయంలో ఘర్షణ

సూర్యాపేట,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : జిల్లాలో అనంతగిరి మండలం శాంతినగర్‌ చెరువులో చేపలు పొసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు నెలకొంది. ప్రతి ఏటా లాగానే చెరువులో …

విధిగా అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

కరోనా ప్రచార వాహనాలకు మంత్రి జెండా వరంగల్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ విధిగా తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి …

మేడారం జాతరకు ఏర్పాట్లు చేయండి

వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు ప్రతిపాదనలు అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ఆదేశాలు ములుగు,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  మేడారం జాతర ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు …

కెసిఆర్‌ ముందుచూపుతో చెరువులకు జలకళ

ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు అండ చెరువుల్లో చేపపిల్లను వదిలిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో చెరువులు జలకళను సంతరించు కున్నాయని పంచాయతీరాజ్‌ …

గెల్లు గెలుపుతో ఈటెల పతనం ఖాయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా వరంగల్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పతనం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …

ఆరోగ్య ప్రొఫైల్‌తో లాభాలు అనేకం

భవిష్యత్‌తో ఇబ్బందులు దూరం పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా ఎంపి అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ములుగు,ఆగస్ట్‌26(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే …

ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు ఆగస్టు21(జనం సాక్షి): ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  ఐటీడిఏ ఇంఛార్జ్  తీసుకున్న తర్వాత  మొదటి సారిగా ఐటిడిఏ  కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.  కార్యాలయంలో …