Main

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయడం కోసం కృషి చేయాలి.. ప్రజా గాయకుడు గద్దర్

ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి):- ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయడం కోసం కృషి చేయాలని ప్రజా గాయకుడు గద్దర్ కి ములుగు జిల్లా కేంద్రంలో వినతి పత్రం …

భక్తుల సేవలో మా వంతు పాత్ర…

భక్తులకు నిరంతరంగా మినరల్ వాటర్ పంపిణీ.. రాధ టిఎంటి స్టీల్ ఎమ్డి అక్షత్ షరాఫ్.. ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారం భక్తుల సౌకర్యార్థం గత మూడు మహా జాతరల …

ఢీకొన్న రెండు కార్లు..

ఒక‌రి మృతి,  నలుగురి గాయాలు మహబూబాబాద్ జిల్లా లోని బేతోల్ గ్రామసమీపంలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. సంఘటనలో లాస్యప్రియ (8)మృతి నలుగురి గాయాలు మహబూబాబాద్ ఏరియా …

మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు ఎస్పీ ములుగు,ఫిబ్రవరి11 (జనం సాక్షి);  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ …

మేడారంను దర్శించుకున్న గద్దర్‌

తెలంగాణపై విమర్శలను తిప్పికొట్టాలని పిలుపు ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి): తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా …

ఎక్కడికి మట్టి కుప్పలు అక్కడే…..

ఎక్కడి గోతులు అక్కడే…. రహదారి మలుపుల వద్ద ప్రమాద ఘంటికలు… ములుగు బ్యూరో,ఫిబ్రవరి10(జనం సాక్షి):-ములుగు బ్యూరో,ఫిబ్రవరి10(జనం సాక్షి):- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పసర నుండిమేడారం ఆర్అండ్బి …

తప్పిపోయిన బాలికను క్షణాల్లో తల్లిదండ్రుల వద్దకు చేర్చిన  కెయూ పోలీసులు

గృహప్రవేశం కోసం అమ్ముమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తప్పి పోయిన ఐదు సంవత్సరాల బాలికను క్షణాల్లో తల్లిదండ్రులకు అప్పగించిన కేయూసి పోలీసులు.వివారల్లోకి  వేళితే గృహప్రవేశం నిమిత్తం గోపాల్ …

గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలకు 18 వేల వేతనం ఇవ్వాలి: నెమలి నర్సయ్య

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- గ్రామ పంచాయితీలో పని చేయుచున్న పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, యన్ఎంఆర్/ఎంపిడబ్ల్యులకు నెలకు రూ. 18 వేల వేతనాలు చెల్లించాలని మహాజన ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక …

మేడారం పనులు ఇంకా పూర్తి కాలేదు. ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా పనులు ఇంకా పూర్తవలేదని గురువారం ములుగు ఎమ్మెల్యే …

స్పందనకు వందనం

మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 10 (జనం సాక్షి) ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో… జనం …