వరంగల్

ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 27 డివిజన్లో గిర్మాజిపేటలోని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 105 జన్మదిన సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న టీపీసీసీ కార్యదర్శి మీసాల …

క్రీడా ప్రాంగణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి ఎంపీడీవో సురేందర్ నాయక్

కొడకండ్ల,నవంబర్18 (జనంసాక్షి )కొడకండ్ల మండలంలోని పెద్దబాయ్ తండ, లక్ష్మక్క పెళ్లి, రామేశ్వరం క్రీడా ప్రాంగణాలను, నర్సరీ ప్రోగ్రెస్ విజిట్ చేసిన ఎం పి డి వో సురేందర్ …

పాలకుల చేతుల్లో సామాన్య ప్రజల బతుకులు చిన్నాభిన్నం

ఇంటి నిర్మాణం కోసం 3లక్షల హామీ ఏమైంది..? – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 17 : పాలకుల చేతుల్లో …

కార్తీక వనభోజనాలు విజయవంతం చేద్దాం..

  – మున్నూరు కాపుల ఐక్యతను చాటుదాం – వరంగల్ తూర్పు మున్నూరు కాపు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి -వరంగల్ ఈస్ట్, నవంబర్ 17(జనం సాక్షి)   …

రోడ్లపై వడ్ల కుప్పలు తొలగించాలి

– రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 16 : రోడ్ల మీద వడ్ల కుప్పలు తొలగించాలని రైతు సంఘం …

కేజీబీవీ ఉపాధ్యాయిని ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం టీపీటీఫ్

జిల్లా ఉపాధ్యక్షులు సోమరపు ఐలయ్య మండల శాఖ అధ్యక్షుడు చిక్కాల సతీష్ పెద్దవంగర నవంబర్ 15(జనం సాక్షి )కేజీబీవీ ఉపాధ్యాయిని ల సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర …

విద్యారంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

 ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్ చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా స్మరిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కోశాధికారి …

మండల హ్యూమన్ రైట్స్ చైర్మన్ రామ్మూర్తిని ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

పెద్దవంగర నవంబర్ 15(జనం సాక్షి )అమెరికా పర్యటనకు వెళ్లి స్వగ్రామం వడ్డెకొత్తపల్లికి తిరిగి వచ్చిన స్థానిక సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు దంపతులకు ఘన స్వాగతం పలికిన …

వేచరేణిలో వెలుగులు పుస్తకావిష్కరణ

చేర్యాల మండల పరిధిలోని వేచరేణి ఉన్నత పాఠశాలలో వెలుగులు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హెచ్.ఎం కె.విఎన్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఉపాధ్యాయుడు మంగళగిరి రామచంద్ర మూర్తి రాసిన స్వీయ …

వికలాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి -ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా.

కురవి నవంబర్-12 : (జనం సాక్షి న్యూస్) వికలాంగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా …