వరంగల్

కబడ్డీకి గుర్తింపు కోసం కృషి

15న లీగ్‌స్థాయి పోటీలు భూపలపల్లి,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  క్రీడల వలన క్రమశిక్షణ పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కబడ్డీ అసోసియేషన్‌ జయశంకర్‌ భూపాలపల్లి …

గోదావరి జలాల రాకతో చెరువులకు జలకళ

జనగామ,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  జనగామ ప్రాంతానికి గోదావరి జలాలు చెరువులకు, కుంటలకు తరలిస్తున్నారు. గోదావరి నీరును విడుదల చేయించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వానకాలంలో …

కరువు ప్రాంత చెరువుల్లోకి గోదావరి జలాలు

జనగామ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :    కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా  రావడానికి …

 మొక్కలు నాటకపోతే ఉద్యోగాలు ఊడతాయ్‌!

– రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి –  విూ ఊరి భవిష్యత్‌ విూచేతుల్లోనే – పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు – గట్లనర్సింగాపూర్‌లో 30రోజుల …

మజ్లిస్‌ భయంతోనే విమోచనకు స్వస్తి

 ప్రజలకు కెసిఆర్‌ సమాధానం ఇవ్వాలి: బిజెపి వరంగల్‌,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  టిఆర్‌ఎస్‌ నేతలకు మజ్లిస్‌ భయం పట్టుకుందని, రజాకర్ల పార్టీ అయిన దానికి లొంగిపోయారని వరంగల్‌ బిజెపి …

తెలంగాణపై కుట్రలు సాగవు

కాళేశ్వరం చూసి నిజాలు తెలుసుకోండి జనగామ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తమ ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు …

అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌

నేతల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే పెద్ది వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి  ) : నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ. కోట్ల నిధులు మంజూరు చేయిస్తే కాంగ్రెస్‌ …

విత్తన వినాయకుల పంపిణీ

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :   వినాయక చవితిని పురస్కరించుకొని గ్రామాల్లో, నర్సంపేట పట్టణంలో ఇళ్లలో ప్రతిష్ఠించే గణపతి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు నర్సంపేట …

కాళేశ్వరంపై కలెక్టర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వివరాలను తెలిపిన ఇన్‌సి వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కలెక్టర్లు వీక్షించారు. వరంగల్‌ నుంచి కాళేశ్వరం బయలుదేరేముందు వారికి …

ఎన్నడూ లేని విధంగా అభివృద్ది :  ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ …