వరంగల్

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న గిరిజన గ్రామాల మంచినీటి సమస్య వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి) :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు …

ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

వరంగల్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  ఆర్మూర్‌ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్‌ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ …

హావిూల అమలు చేయకుండా మోసం

వరంగల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ఇంకెంతకాలం మోసం చేస్తారని అన్నారు. అనేక మందికి …

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులుకూడా …

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని …

లెఫ్ట్‌ నేత నల్లాని స్వామికి సీతక్క నివాళి

ములుగు,జులై24(జ‌నంసాక్షి): ములుగు  మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిదిన లెఫ్ట్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు  నల్లాని స్వామిరావు  చనిపోగా  ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన భౌతిక కాయానికి …

దేవాదుల నీటితో చెరువులకు మహర్దశ

అనువైన చెరువులను నింపేందుకు చర్యలు వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో  ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరిలో నీరున్నప్పుడు …

చికిత్స పొందుతూ యువకుడి మృతి

వరంగల్‌ రూరల్‌,జూలై23(జ‌నంసాక్షి): రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. జారిపడిన వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జరిగింది. …

హరితహారంపై నేడు వర్క్‌షాప్‌

వరంగల్‌,జూలై22(జ‌నంసాక్షి):  ఈ నెల 23 మంగళవారం ఉదయం10 గంటలకు హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌ లో తెలంగాణాకు హరితహారం అమలుపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఓరియెంటెషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు …

ఉద్యమంలా మొక్కలు నాటే  కార్యక్రమం

ఎక్కడిక్కడ కొనసాగుతున్న పనులు జనగామ,జూలై22(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారికంగా ప్రారంభం కాకపోయినా జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎక్కడిక్కడే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు …