వరంగల్

టిఆర్‌ఎస్‌ సభ్యత్వానికి అనూహ్య స్పందన

విపక్షాలది కంఠశోషతప్ప మరోటి కాదు: ఆరూరి వరంగల్‌,జూలై4(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని  ఎమ్మెల్యే అరూరి రమేశ్‌  …

రైల్వేస్టేషన్‌ రోడ్డులో ప్రమాదం

శరణ్య ¬టల్‌లో రాజుకున్న మంటలు వరంగల్‌,జూన్‌7(జ‌నంసాక్షి): వరంగల్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డులోని శరణ్య¬టల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9.45గంటల …

తెలంగాణ ఉత్సవాలకు నగరాలు ముస్తాబు

ప్లాస్టిక్‌ నిషేధం దిశగా ఏర్పాట్లు వరంగల్‌,మే30(జ‌నంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రధాన కూడళ్లలో ¬ర్డింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‌ సహా …

పదహారుకు దగ్గరగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: ఎర్రబెల్లి

వరంగల్‌,మే20(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తమకు దగ్గరాగా ఉన్నాయని, అయినా తాము అనుకున్న 16సీట్లు గెలవబోతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. …

నకిలీ విత్తనాలపై సమాచారమివ్వండి

వరంగల్‌,మే20(జ‌నంసాక్షి): నకిలీ విత్తనాల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు వివరించాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ …

ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి

ములుగు,మే18(జ‌నంసాక్షి): ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓచిన్నారిమృతిచెందింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి శ్రవంతి …

27న కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు

సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి వరంగల్‌,మే18(జ‌నంసాక్షి): కౌంటింగ్‌ పక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ …

ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం వరంగల్‌,మే15(జ‌నంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. …

ధాన్యం సేకరణలో ఇబ్బందులు రావద్దు 

జనగామ,మే4(జ‌నంసాక్షి): ధాన్యం సేకరణ, తరలింపులో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి కోరారు. రబీలో పకడ్బందీగా ధాన్యం సేకరణ జరిపి రైతులకు …

విద్యుద్ఘాతంతో రైతు మృతి

వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): విద్యుదాఘాతానికి గురై పిన్నింటి సురేందర్‌ రావు అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగింది. పంట పొలానికి …