వార్తలు
పాత బస్తీలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు
హైదరాబాద్: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
లోక్సత్తతో కలిసి పనిచేస్తా:రాఘవులు
ఢిల్లీ: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లోక్సత్త పార్టీతో కలసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు ఉదయం మీడియాకు తెలిపారు.
తాజావార్తలు
- ‘పహల్గాం’ దాడి ప్రతీకారం
- నేను జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:
- కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
- 42శాతం రిజర్వేషన్ కోసం ఢల్లీికి అఖిలపక్షం
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- మరిన్ని వార్తలు