జిల్లా వార్తలు

సీట్ల కేటాయింపులో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం

హైదరాబాద్‌: ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని  నేత హరీష్‌రావు మండిపడ్డారు. ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ సీట్లురాని ఈ పరిస్థితి  తెలంగాణ ప్రాంతంలో …

ప్రణబ్‌ నామినేషన్‌లో ఎలాంటి లోపాలు లేవు

ఢిల్లీ: ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌ పత్రంలో ఎలాంటి లోపాలు లేవని ఎన్నికల అధికారులు నిర్థారించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. …

భారతి ఆక్సా ప్రీమియం రూ.892కోట్లకు పెంపు

హైదరాబాద్‌:శరవేగంతో వృద్ది చెందుతున్న భారతి ఆక్సా కంపెనీ స్థూల రిటైసస్‌ ప్రీమియం 60శాతం వృద్ధితో రూ.892కోట్లకు పెంచుకున్నట్లు సంస్థ సీఈఓ అమరనాథ్‌ వెల్లడించారు.దక్షిణాది దేశాల్లొ బీమా విభాగంలో …

ప్రణబ్‌కు లైన్‌ క్లీయర్‌ నామినేషన్‌ ఆమోదం

ఢిల్లీ: యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ నామినేషన్‌ చెల్లదంటూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పి.ఏ. సంగ్మా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల రీటర్నింగ్‌ అధికారులు క్షుణ్ణంగా …

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు మోడికల్‌ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు వారిక …

విజయసాయి రెడ్డి కేసు విచారణ 9కి వాయిదా

హైదరాబాద్‌: విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి పిటిషన్‌పై నిర్ణయాన్ని నాంపల్లి  సీబీఐ కోర్టు  ఈ నెల 9కి వాయిదా వేసింది.

రూ.7కోట్లతో ఉడాయించిన శ్రీసాయి డెవలపర్స్‌

హైదరాబాద్‌:శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ.7కోట్ల వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు.ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.నగరంలోని గాంధీనగర్‌లో ఒక అపార్టుమెంటు …

శ్రీసాయి డెవలపర్స్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌: శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.

ఇరాక్‌లో కారు బాంబు పేలి 29మంది దుర్మరణం

ఇరాక్‌: ఇరాక్‌ మళ్ళీ బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది. ఇరాక్‌లోని దివానియా ప్రాంతంలో కారు బాంబు పేలటంతో 25మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 50మందికి తీవ్ర …

ఫ్లోరైడ్‌ సమస్యలపై అధికారులతో సభపతి సమీక్ష

హైదరాబాద్‌: ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న 7వ తేదిలల్లో నల్గోండ జిల్లాలో …