జిల్లా వార్తలు

అప్పుల బాధతో మనస్తాపనికి గురై భార్యభర్తలు ఆత్మహత్య

కాకినాడ: రామన్న పేటకు చెందిన భార్యభర్తలు ఆత్మహత్మ చేసుకున్నారు. మల్లిశెట్టి శ్రీనివాస్‌(40) భార్య నాగరత్నం(35) అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఇంటి దగ్గరి ఐదుసంవత్సరాల కుమారుడితో సహ …

కట్నం తెలెదని నవవధువు పై అత్యయాత్నం

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం నవవధువు సబియాను భర్త, మామ, కత్తులతో పోడిచారు. ఈ ఘటనలో త్రీవంగా గాయపడిన ఆమె పరిస్థితి …

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రుల సమీక్ష

సచివాలయం(హైదరాబాద్‌):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డిమాండ్లు నెరవేర్చకుంటే నిరవదిక సమ్మె :ఎన్‌.ఎం.యు

హైదరాబాద్‌: మూడు వేల మంది ఆర్ట్‌సీ కార్మీకులు బస్‌ భవన్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన కనీసం స్పందించటం లేదని 22వేల …

ఆర్టిసీ సమస్యలు పరిష్కరించకుంటే 14 నుంచి బస్సుల నిలిపివేత:ఎన్‌ఎంయు

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించనని పక్షంలో ఈనెల 14 నుంచి బస్సులు నిలిపి వేయటం ఖాయమని ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్పష్టం …

ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఓ యువకుడు మృతి

రంగరెడ్డి : జిల్లాలోని మొయినాబాద్‌ మసీదు విషయంలో మంగళవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఒకరి పై ఒకరు రాల్లు రువ్వుకున్నారు. ఈ …

బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి

హైదరాబాద్‌ : పట్టాభి, చలపతిరావు, రవిచంద్ర, బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయం రేపటికి వాయిదా పడింది.

సీఎం కిరణ్‌,బొత్సలు తప్పుకోవాలి:శంకర్రావు

హైదరాబాద్‌: సీమాంద్ర వారు పీసీసీ పదవి చేపట్టిన ప్రతి సారి కాంగ్రెస్‌ పరాజయం అవుతుందని. తాజా ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ సీఎం కిరణ్‌ …

రానున్న 24గంటల్లో ఉత్తరకోస్తాలో వర్షలు

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ తూఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. …

సమ్మె విరమించిన ఎయిర్‌ ఇండియా పైలెట్స్‌

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా పైలైట్స్‌ గత 58 రోజులుగ వారి డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు పైలైట్స్‌ హైకోర్టుకు తెలిపారు. యాజమాణ్యం సైతం వీళ్ళ డిమాండ్‌కు …