జిల్లా వార్తలు

ఆ కార్టున్లన్నీ తొలగించాల్సిందే:ఎన్‌సీఈఆర్‌టీ బృందం

ఢిల్లీ:తొమ్మిదినుంచి 12 తరగతుల వరకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో 36 కార్టూన్లను తొలగించాలని ఎన్‌సీఈఆర్‌టీ ప్యానల్‌ పెర్కొంది.పాఠ్యచిత్రాల్లో 36 కార్టూన్లపై వివాదం చెలరేగిన నేపథంలో …

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో సోమవారం బులియన్‌ దరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారేట్ల 10 …

మంత్రుల సాధికార బృందం అధ్యక్ష పదవికి పవార్‌ రాజీనామ

ఢిల్లీ : టెలికాం మంత్రుల సాధికారిక బృందం అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ …

నేడు తిరుపతి- మన్నారుగుడి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

తిరుపతి:తిరుపతి- మన్నారుగుడి ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును మంగళవారం తిరుపతి నుంచి ప్రారంభిస్తారు .తిరుపతి ఎంపీ చింత మోహన్‌, గుంతకల్‌ డి ఆర్‌ ఎం. డి.టి సింగ్‌ రైలు …

చంద్రబాబు పె ౖసుప్రీకోర్టు పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు కొట్టివేసింది. తెలంగాణా ప్రజలను  చంద్రబాబు మోసం చేశారంటు దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు ఈ రోజు …

క్వార్టర్‌ ఫైనల్లో ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో స్విన్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను జెల్జియం ఆటగాడు జేవియర్‌ మలిసీపై 7-6, 6-1, 4-6, …

పరారీలో చర్లపల్లి జైలు ఖైదీ

హైదరాబాద్‌: పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు. చర్లపల్లి రైల్వేగేటు వద్ద ఈ సంఘటన చోటుచేపుకుంది. వెంకటేశ్వర్‌ అనే ఖైదీని నిర్మల్‌ కోర్టు నుంచి చర్లపల్లి …

గాలి బెయిల్‌ కేసులో మరో మలుపు

హైదరాబాద్‌:బెయిల్‌ విషయమై పట్టాబి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి తన వాంగ్మూలంలో సీబీఐకి తెలిసిట్లు సమాచారం.మే 27 న సీబీఐ యాదగిరి …

షరపోవా పరంజయం

లండన్‌ : వింబుల్డన్‌ మహిళల సిండిల్స్‌లో ఈ రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్‌సీడ్‌ మరియా షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడాకారిణి లిసికి చేతిలో 4-6, …

అమర్‌నాథ్‌ పయనమైన తొమ్మిదో బృందం

శ్రీనగర్‌ : పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మద్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్‌ బేన్‌క్యాంప్‌ నుంచి 2,910 మంది పురుషులు , …