జిల్లా వార్తలు

ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలి

ఖమ్మం: ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేసే బాద్యత పోలీస్‌, ఎక్సైజ్‌లతో పాటు గ్రామ …

గోదాములో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌:  తారబండలోని గోదాములో  అగ్ని ప్రమాదం జరిగింది. గోదాము నుంచి మంటలు  అతి వేఘంగా వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.

కాళేశ్వరి బస్సు ప్రమాదంలో డ్రైవరు మృతి

హైదరాబాద్‌: కాళేశ్వరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో గాయపడిన ఆ బస్సు డ్రైవరు శేషుబాబు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన రోజున మరో డ్రైవరు బస్సు నడుపుతుండగా శేషుబాబు …

కరీంనగర్‌కు కొత్త డీఐజి

కరీంనగర్‌: రాష్ట్రంలో జరిగిన శనివారం జరిగిన ఐపిఎస్‌ల బదిదీల్లో బాగంగా..కరీనగర్‌ రేంజ్‌ డీిఐజిగా సంజయ్‌కుమార్‌ జైన్‌కు బదీలీ కావడం ద్వారా సైబారాబాద్‌ డీసీపీగా పని చేస్తున్న భీమానాయక్‌ …

ప్రచారానికి బెంగుళూర్‌ బయలు దేరిన దాదా

హైదరాబాద్‌:జూబ్లి హాల్లో సీఎల్పీ సమావేశం పాల్గొన్నారు. అనంతరం తాజ్‌ హోటల్లో లంచ్‌ చేసి అక్కడి నుండి ఆయన ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరి వెళ్ళీనారు. హైదరాబాద్‌ పర్యటన ముగించికుని ప్రణబ్‌ …

పాల్వంచ కేటీపీఎన్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్‌ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.

గోడకూలీ ఇంటర్‌ విద్యార్థి మృతి

విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్‌ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్‌ చదువుతున్న శేఖర్‌ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ:ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణి గ్యాంగ్‌టిక్‌ పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి.వీటి కారణంగా రాగల 24 గంటలో …

తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: పాతబస్తీ తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ధర్మాన కమిటీ నేడు మరోమారు భేటీ

హైదరాబాద్‌:ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినకాంగ్రెస్‌ కమిటీ ఆదివారం మరోమారు సమావేశం కానుంది.మంత్రి రఘవీరారెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ …