జిల్లా వార్తలు
గోదాములో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్: తారబండలోని గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాము నుంచి మంటలు అతి వేఘంగా వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
పాల్వంచ కేటీపీఎన్లో సాంకేతిక లోపం
ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
గోడకూలీ ఇంటర్ విద్యార్థి మృతి
విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్ చదువుతున్న శేఖర్ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.
తాడ్బస్లోని స్పాంజి పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీ తాడ్బస్లోని స్పాంజి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
- విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం
- ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
- త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన
- నార్కట్పల్లిలో పోలీస్ కుటుంబాల ధర్నా
- తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- అమరావతి డ్రోన్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు
- బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను… అలజడి
- తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
- హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం..
- మరిన్ని వార్తలు