జిల్లా వార్తలు

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలు

హైదారాబాద్‌ : దూరవిద్యలో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్‌ ఈ రోజు ఉదయం 10గంటలకు విడుదల చేశారు. పదో తరగతిలో 63.29 …

హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపు

బెంగళూరు:హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనే కేంద్రం ముందున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుషీద్‌ తెలిపారు.శనివారం ఇక్కడ కర్ణాటక న్యాయ సేవా ప్రాధికార …

కాంగ్రెస్‌ శాసన సభా పక్ష సమావేశం

హైదరాబాద్‌:  జూబ్లీహాల్‌లో కాంగ్రెస్‌ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ ఉదయం హైదరాబాద్‌ చేరుకున్న యూపీఏ రాష్ట్రపతి ఈభ్యర్ధి ప్రణబ్‌ బెంగళూరు బయలుదేరి వేళ్లారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ : ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణంలోని దొడ్డలోనిపల్లెలో చోటుచేసుకుంది. హైదారాబాద్‌లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్‌ …

ప్రణబ్‌కు ఘన స్వాగతం

హైదారాబాద్‌ : యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదారాబాద్‌ చేరుకున్నారు. ప్రతేక విమానంలో చెన్నై నుంచి వచ్చిన ఆయనకు బేగంపేట  విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, …

ముఖ్యనేతలను కమిటీలో కమిటీలో చేర్చాలి:పాల్వాయి

హైదరాబాద్‌:ఉప ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సమీక్షించేందుకు మంత్రి ధర్మాన కమిటీ వేయడం కాంగ్రెస్‌ ఎంపీ పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఉప …

ఘనంగా జరుగుతున్న నాటా మహాసభలు………

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ప్రథమ వార్షికోత్సవ మహాసభలు టెక్సాన్‌రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.నిన్న ప్రారంభమైన …

నాగార్జున అగ్రికెం ప్లాంట్‌ను మూసివేయాలని ధర్నా……

శ్రీకాకుళం, అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఎచ్చర్లలోని నాగార్జున అగ్రాకెం ప్లాంట్‌ను మూసివేయాలని గ్రామస్థులు ఆందోళనలకు దిగారు. ఆదివారం ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు ప్లాంట్‌ సమీపంలో ఉన్న …

ధర్మాన నేతృత్వంలోని కమిటీ నేడు మరోమారు సమావేశం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలపై  సమీక్షించేందుకు మంత్రి ధర్మాన  ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినకాంగ్రెస్‌ కమీటి ఆదివారం మరో మారు సమావేశం కానుంది. మంత్రి రఘువీరారెడ్డి క్యాంప్‌ …

రాజకీయ పుస్తకం ‘లివింగ్‌ బై కోట్స్‌’ఆవిష్కరణ

హైదరాబాద్‌:రాజకీయ నాయకులు మార్గదర్శకంగా నిలిచే పుస్తకాన్ని డాక్టర్‌ బి.నర్సయ్య రచించారని భాజపా నేత బండారు దత్తాత్రేయ చెప్పారు.ప్రముఖ వైద్యుడైన బి.నర్సయ్య రచించిన ‘లివింగ్‌ బై కోట్స్‌’అనే పుస్తకాన్ని …