జిల్లా వార్తలు

హంగ్‌కాంగ్‌లో నిరసనల వెల్లువ

హంగ్‌కాంగ్‌: హంగ్‌కాంగ్‌లో ఆదివారం వేల మంది ఆందోళనకారులతో దద్దరిల్లింది. ఆంగ్లేయుల పాలన నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతానికి విముక్తి లభించి 15 ఏళ్లయిన సందర్భంగా ఆందోళనకారులు విధుల్లోకి …

ఏసీబీ సోదాల్లో నగదు, పత్రాలు లభ్యం

హైదరాబాద్‌:  గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో మధ్యవర్తిత్వం వహించిన రౌడీషీటర్‌ యాదగిరిరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. …

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ

15 మంది విద్యార్థులకు గాయాలు ఖమ్మం : పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. వివేకానంద , …

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ముందు సీపీఐ ధర్నా

విశాఖ :స్టీల్‌ప్లాంట్‌ ముందు భద్రత కరువైందని ఆరోపిస్తూ నేతలు  ధర్నాకు దిగారు. కార్మికులకు భద్రత కన్పించాలని డిమాండ్‌ చుస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఎదుట అందోళనకు దిగారు. దీంతో పోలిసులు …

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో సోమవారం బులియన్‌  ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,380, 22 క్యారేట్ల 10 …

ధర్నా ప్రారంభం

హైదరాబాద్‌: రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా, రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది. తెదేపా  అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ …

పైలట్ల సమ్మెతో 4 కింగ్‌ఫిషర్‌ సర్వీసుల రద్దు

ముంబయి: పైలట్ల సమ్మెతో ముంబయి విమాన్నాశయం నుంచి 4 కింగ్‌ఫిషర్‌ విమానాలు రద్దయ్యాయి. పైలట్లు అందుబాటులో లేని కారణంగా ముంబయి-చైన్నై, ముంబయి-మంగళూరు, ముంబయి-ఖజురలో తదితర సర్సీసులను రద్దు …

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ …

ఇందిరాపార్కు వద్ద ధర్నా

హైదరాబాద్‌ : రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది.తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ …

ఈడీ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఈడీ విచారణకు అనుమతించరాదంటూ ఈ పిటిషన్‌లో …