జిల్లా వార్తలు

చురుగ్గా మారిన అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం:రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోసరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నాడు.ఒడిశా నుంచి దక్షిణా …

నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం బాధాకరం

కర్నూలు:  ముగడిచిన పది సంవత్సరాలలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం జరగడం బాధాకరమని స్థానిక శాసనసభ్యుడు, వైద్య  విద్యాశాఖ మంత్రి …

ప్రధాని పదవి చేపట్టాలని సోనియాకు రాష్ట్రపతి కార్యలయం ఉత్తర్వులు

ఢిల్లీ: ప్రధాని పదవి చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా సోనియాగాంధీని ఆహానిస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖ కూడా సిద్దం చేసింది. ఎందుకంటే రాజ్యాంగపరంగా అప్పుడిక మరో మార్గం లేదు. …

గిరిజనుడు రాష్ట్రపతి అయ్యే సమయం వచ్చింది:అరవింద్‌ నేతామ్‌

బోపాల్‌:ఒక గిరిజనుడు దేశానికి రాష్ట్రపతి కావాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్‌ బహిష్కృత నేత అరవింద్‌ నేతామ్‌(70) చెప్పారు.గిరిజన నేత పి.ఎ.సంగ్మాకు మద్దతు ప్రకటించి తాను …

గిన్నిస్‌రికార్డుల కెక్కిన జాతీయ గీతం

కృష్ణలంక:మన దేశ జాతీయ గీతమైన ‘జనగణమన’పాటను ఒకేసారి లక్షన్నర మందికలిసి ఆరుసార్లు ఆలపించటం ద్వారా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లో చోటు చేసుకుంది.కార్యక్రమంలో నగరంలోని మాంటిసోరి …

పేలుడు స్థలానికి చేరుకున్న శ్రీకాకుళం కలెక్టర్‌

శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి  సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ప్రాణనష్టం లేదని తెలిపాడు. చిలుకపాలెం  నాగార్జున కెమికల్‌ కంపనీలో కెమికల్స్‌ తయారు చేసే 5వ బ్లాక్‌లో  భారీ …

నేడు టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు.

సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్‌ అధికారులు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్‌ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.

మూడో రౌండ్లో సానియా-బేథని జోడి

లండన్‌:ఇండియన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అమెరికన్‌ క్రీడాకారిణి బేథని మెతక్‌ జంట వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు.సానియా జోడి 6-3,6-2 …

స్వదేశనికి చేరుకన్న అంగ్‌సాస్‌ సూకీ

యాంగాన్‌: మయన్మార్‌ ప్రతిపక్షనేత అంగ్‌సాస్‌ సూకీ రెండు వారాల యూరోపు పర్యటన ముగించుకుని ఈ రోజు స్వదేశం చేరుకున్నారు. శనివారం ఉదయం  యాంగాస్‌ విమానాశ్రయానికి చేరుకున్నా సూకీకి …