జిల్లా వార్తలు

మూడో రౌండ్లో సానియా-బేథని జోడి

లండన్‌: ఇండియా టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా-ఆమెరికన్‌ క్రీడాకారిణి బేధని మెతక్‌ జంట వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సానియా జోడీ …

మంత్రుల కమిటీ తొలి సమావేశం 30న

హైదరాబాద్‌: 10మందితో కూడిన మంత్రుల కమిటీ రేపు తొలిసారి సమావేశం కానుంది. ఉప ఎన్నికల్లో ప్రజలను ఎందుకు ఆకట్టులేకపోయాయో మంత్రుల కమిటీ దృష్టిసారిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. …

విజయ పాల డైరీ ధరల పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాజాగా విజయడైరీ పాల ఉత్పత్తి చేస్తున్న పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. లీటరుకు 2.రూ.చొప్పున ధర పెరిగినట్లు విజయ డైరీ ప్రకటించింది. కొత్త …

కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆపాలని తెరాస ఆందోళన

నల్గొండ : కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపి వేయాలని నాగార్జునసాగర్‌ జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు నీటి …

ముగిసిన రాష్ట్రమంత్రి వర్గ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ముగిసిింది. ఈ సమావేశంలో నూతన భూకేటాయింపు విధానాన్ని ముఖ్యమంత్రి సహమంత్రి వర్గం వ్యతిరేకించింది. కొత్త భూకేటాయింపు విధానంలో స్పష్టత లేదని సీఎం …

కర్ణాటకలో 10 మంది మంత్రులు రాజీనామా

బెంగుళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి సదానంద గౌడ్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తు 10 మంది మంత్రుల రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి …

హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌: రాష్ట్రపతి సిఫార్సుల మేరకు బార్‌ అసోషియేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు నాయ్యమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులుగా పని చేసిన …

ఎంసెట్‌ ర్యాంకుల విడుదల

హైదారాబాద్‌ (జనంసాక్షి) :  హైదారాబాద్‌ ఎసెట్‌ ర్యాంకుల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామెదర రాజనర్సింహ విడుదల చేశారు.ఎంసెట్‌ (ఇ0ంజనీరింగ్‌) విభాగంలో చింత నితీష్‌ చంద్ర మొదటి ర్యాంకును …

తెలంగాణ అంశం చాలా సున్నితమైనది

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిది మనీష్‌ తివారి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సున్నిత మైందని క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలు …

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5.99శాతం కరువు భత్యం పెంపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి 1, 2012నుంచి ఈ పెంపు అమలులో ఉంటుంది. ఈ పెంపు నిర్ణయంతో …