జిల్లా వార్తలు

ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కాలపరిమితి ముగిసినా ఖాళీచేయలేదని పోలీసుల సహకారంతో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. మహిళా …

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా బాసుగూడా అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులకు మరణించారు. ఆరగురు …

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హవా

గోదావరిఖని – సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఏఐటీయూసీ నమోదు చేసుకున్నది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఏఐటీయూసీ విజయం సాధించింది. …

ప్రశాంతంగా ముగిసిన సింగరేని కార్మికసంఘం ఎన్నికలు

ఖమ్మం :   సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినాయి. దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదయినట్లుగ తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ఏడు గంటలనుండి ప్రారంభం కానుంది. రాత్రి …

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన …

నిలిపివేసిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

హైదరాబాద్‌:  శంషాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన థాయ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని సాంకేతిక కారణాలతో అదికారులు మళ్లీ నిలిపివేశారు. మరమ్మతులు చేసిన కాసేపటికి సాంకేతిక  లోపాలు తలెత్తడంతో …

విశాఖ ఎన్టీపీసీ దగ్గర ఉద్రిక్తం

విశాఖపట్నం: విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి సముద్రంలోకి పైపు లైన్లు వేయటం వలన సముద్రంలోని చేపలు చనిపోతాయని  ఆగ్రహించిన ప్రజలు ఎన్టీపీసీని ముట్టడించారు. రాళ్ళు, కర్రలతో దూసుకొచ్చి ఆందోళన …

భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో కూలినగోడ

హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో ఒక గదిపై కప్పు, గోడ కూలిపోయాయి  మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా ఇవి కూలిపోయాయి. ఆ సమయంలో …

రాయల తెలంగాణకు వ్యతిరేఖం

వరంగల్‌: రాయల తెలంగాణకు నేను వ్యతిరేఖమని కాంగ్రెస్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ కావాలని, అధిష్టానం రాయల తెలంగాణకు సుముఖంగ ఉన్నట్లు సమాచారం …

ఏడేళ్ళలో 17,716కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్ళింపు

హైదరాబాద్‌: ఏడేళ్ళలో 17,716 కోట్ల నిధులు దారిమళ్ళించటంపై టీడీపీ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.  కేంద్రం కుడా నిధుల మళ్ళింపును తప్పుపట్టిన విషయాన్ని తెలిపాడు. అతిది …