జిల్లా వార్తలు

తెలంగాణ ప్రాంత నేతలు ప్రణబ్‌కు ఓటేయవద్దు

హైదరాబాద్‌: తెలంగాణ  ప్రాంత ప్రజా ప్రథినిదులు ప్రణబ్‌కు ఓటేయద్దని ప్రణబ్‌ వలన రాష్ట్రంలో అనిశ్శితి నెలకోందని, అభివృద్దిలో వెనకబడిందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీదర్‌ రావు అన్నారు. …

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

కరీంనగర్‌:సింగరేణ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైంది.ఈ ఎన్నికల్లో కరీంనగర్‌,అదిలాబాద్‌,వరంగల్‌ ఖమ్మం జిలాల్లోని 63,429 కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.కరీంనగర్‌ జిల్లా రామగుండం …

తెలంగాణలో ఉనికి కోల్పోతున్నా కాంగ్రెస్‌, టీడీపీ

ఎల్లారెడ్డిపేట: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌, తెదేపాలు ఉనికిని కోల్పోతున్నాయని ఇటీవల జరిగిన పరికాల ఉప ఎన్నికల ఫలితాలే అందుకు  నిదర్శనమని సిరిసిల్ల  ఎమ్యెల్యే కె. తారకరామారావు చెప్పారు. …

జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జూలై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న  వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.

వరంగల్‌లో భారివర్షం

వరంగల్‌: వరంగల్‌లో  ఎడతెరిపి లేకుండ  భారి వర్షం కురుస్తుంది రోడ్లన్ని జలమయం అయినావి. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగ మారింది.

ఎట్టిపరిస్థితుల్లో రాయల తెలంగాణను ఆమోదించం

హైదరాబాద్‌: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితులో ఆమోదించమని ఐకాస కన్వీనర్‌ కోదండరాం చెప్పారు. హైదరాబాద్‌తో  కూడిన 10 జిల్లాలను తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు …

లక్ష్మీంపెట ఘటన నిందితులపై రివార్డు

శ్రీకాకుళం:వంగర మండల లక్ష్మీపెటలో మరణకాండ ఘటనలో ప్రధాన నిందితులైన బొత్స వాసుదేవనాయుడు,ఆవుల శ్రీనివాసరావుల అచూకీ తెలిస్తే వెంటనే సమచారమందించాలని సీబీసీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ప్రభాకర్‌ రెడ్డి …

ఖమ్మం జిల్లాలో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 8, 11 రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 620 మెగావాట్ల …

జూలై 1నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో మార్పులు

సికింద్రాబాద్‌: గౌతమి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 7.45 కు బదులుగా 9.15 గంటలకు బయలుదేరుతుందని సీపీఆర్వో సాంబశివరావే తెలిపారు. జులై ఒకటినుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ …

జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జులై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.