జిల్లా వార్తలు

పిఏ సంగ్మా నామినేషన్‌ దాఖలు

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిగ పి.ఏ సంగ్మా నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి, సుష్మస్వరాజ్‌, అద్వాని, అరుణ్‌ …

దేవనేని దీక్ష భగ్నం

విజయవాడ:ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానదిలో తెదెపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు చేపట్టిన దీక్షను పోలీసుల భగ్నం చేశారు.తూర్పు డెల్టాకు నీరివ్వాలని బ్యారేజి నుంచి వృధాగా పోతున్న నీటిని …

సీఏ పరీక్షా విధానంలో మార్పులు

హైదరాబాద్‌: సీఏ పరీక్షా విధానంలో మార్పులు చేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అద్యక్షుడు జయదీవ్‌ నరేంద్ర షా చెప్పారు. చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ …

గ్రాండ్‌ముఫ్తీ పిలుపుతో నాలుగోరోజు కొనసాగుతున్న సమ్మె

కాశ్మీర్‌: గ్రాండ్‌ముఫ్తీ పిలుపుతో నాలుగోరోజు సమ్మె కొనసాగుతుంది. శ్రీనగర్‌లోని 200 ఏళ్ళనాటి దస్తగీర్‌ దర్గా గత సోమవారం అగ్నికి ఆహుతయిన నేసథ్యంలో సమ్మె కొనసాగుతుంది జనజీవణం స్థంభించింది. …

నా అభ్యర్థిత్వాన్ని అందరు సమర్దిస్తున్నారని భావిస్తోన్న

కాశ్మీర్‌: భారత రాష్ట్రపతి అభ్యర్థిగ నిలిచిన ఏన్డీయే పక్షన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సంగ్మా మాట్లాడుతూ అన్ని పార్టీల నేతలను కలిసాను అందరు నాకు మద్దతు సమర్థిప్తున్నారని …

పాక్‌లో 315 మంది భారత జాలర్ల విడుదల

కరాచి:ఇరవై మంది నేరస్థులు సహ 315 మంది భారత జాలర్లను పాక్‌ కారాచీలోని మలిర్‌ జైలు నుంచి విడుదల చేసింది.వీరిని లాహోర్‌కి తరలించి అక్కడి నుంచి వాఘా …

ఐసీసీ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టిన ఐజాక్‌

కౌలాలంపూర్‌:  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా అలస్‌ ఐజాక్‌ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఐసీసీ వార్షిక సమావేశంలో ఆయన శరద్‌పవార్‌ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. న్యూజిలాండ్‌కు …

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌:  నగరంలోని బులియన్‌ మార్కెట్లో  ఈ రోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,370. …

తెలంగాణకు హమీఇస్తేనే రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొనాలి

హైదరాబాద్‌:తెలంగాణ అంశంలో రాజకీయ పార్టీలు పదేపదే ద్రోహం చేస్తున్నాయని తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జల కాంతం ధ్వజమెత్తారు.ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నిక అన్ని పార్టీలు ఐక్యంగా ఉంటే …

జైలులో జగన్‌ను కలిసిన రాంజెఠ్మలాని

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ తరపున వాదిస్తున్న న్యాయవాది రాంజెఠ్మలాని ఈరోజు చంచల్‌గూడ్‌ జైలులో జగన్‌ను కలిశారు. ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డి కూడా జెఠ్మలాని …