జిల్లా వార్తలు

వైభవంగా ఇషాడియోల్‌ వివాహం ముంబయిలో

ముంబయి:ప్రముఖ బాలీవుడ్‌ నటుల హేమయాలిని,పుత్రిక ఇషాడియోల్‌ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త భరత్‌ తక్తానీతో ఈరోజు ఉదయం ముంబయిలో వైభవంగా జరిగింది.సంప్రదాయ హిందూ వివాహ పద్దతిలో వేడుకగా …

పారదర్శకత లోపించడం వలన ఆర్థిక నేరాలు

హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీన్‌ ఆఫ్‌ ఇండియా 37వ ప్రాంతీయ సదస్సు హాజరైన శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆర్థిక గణంకాల్లో పారదర్శకత, కచ్చితత్వం ఎక్కడ …

క్షేమంగా తిరిగివచ్చిన చైనా వ్యోమగాములు

బీజింగ్‌: చైనాకి చెందిన తొలి మహిళ వ్యోమగామి, మరో ఇద్దరు వ్యోమగాములు 13రోజుల అంతరిక్షయాత్ర ముగించుకుని ఈరోజు క్షేమంగా తిరిగివచ్చారు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రాజెక్టు  భవిష్యత్తులో …

నిజాయితి పరులు నేడు ఓడినా అంతిమంగా విజయం వారిదే:బాబు

హైదరాబాద్‌: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపూరం నియోజక వర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉప ఉన్నికల ఫలితాలపై సమీక్షా నిర్వహించారు. రామచంద్రపురంలో పైస ఖర్చు …

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకెఎస్‌ విజయం

హైదరాబాద్‌: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయఢంకా మోగించింది. ఊహించినట్లు గానే సింగరేణికార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక …

తెలంగాణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చు

హైదరాబాద్‌:వచ్చే 24 గంటల్లో తెలంగాణ,కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు,రాయలసీమలో జల్లులు కురిసే ఆవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు.నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా …

భారీ లాభాల్లో స్టాక్‌మారెట్లు

ముంబయి:స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతుండగా నిప్టీ 70 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

ఓయా హస్టల్‌లో విద్యార్థులకు ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదనాబాద్‌:ఉస్మానియా విశ్వవిద్యాలయ అదికారులు ఈరోజు ఓయా హస్టల్‌ లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు.మహిళా హస్టళ్లలో కరెంటు,నీటి వసతిని ఓయా సిబ్బంది తొలగించారు.

నేడు ఎంసెట్‌ ర్యాంకులు

హైదరాబాద్‌:ఎంసెట్‌-2012 ర్యాంకులను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేయనున్నారు.మార్కులతో సహ ర్యాంకులను ప్రకటించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రమణరావు …

రోశయ్య వ్యక్తిగతంగా హాజరుకావల్సీన అవసరంలేదు

హైదరాబాద్‌: తమిళనాడు గవర్నర్‌ రోశయ్య ఆంద్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపనలు ఎదుర్కోంటున్న రోశయ్యకు హైకోర్టులో ఉరట లభించింది. రోశయ్య వ్యక్తిగతంగా …