జిల్లా వార్తలు

19జిల్లాల్లో పంటల బీమా అమలు పథాక

హైదరాబాద్‌:రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ పంటల బీమా సంస్థ డీజీఎం పి.నాగార్జున సూచించారు.బుధవారం హైదరబాద్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో …

సీఐటీయూ రాష్ట్ర 13వ మహాసభలను జయప్రదం చేయాలి

హైదరాబాద్‌:  సీఐటీయూ రాష్ట్ర 13వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి సిక్‌ విలేజ్‌ నుంచి జీపు యాత్ర ప్రారంభించారు. జూలై 5నుంచి 8 …

పీవీ జయంతి సందర్భంగా నేతల నివాళులు

హైదరాబాద్‌:  మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఈరోజు పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు తెలుగువారు కావడం మన అదృఫ్టమని వారు …

రాష్ట్రంలో తగ్గిన నక్సలైట్ల సంఖ్య

నాగర్‌కర్నూల్‌:  రాష్ట్రంలో నక్సలైట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని డీజీపీ దినేష్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని పీఆర్‌ అతిధిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట …

దొడ్డిదారిన అంతర్‌ జిల్లా బదిలీలు తగదు

హైదరాబాద్‌:దొడ్డిదారిన అంతర్‌ జిల్లా బదిలీలను జరుగుతుండటం వల్ల ఉపాధ్యాయ సంఘూలు అభ్యందరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.విద్యాశాఖ ఎలాంటి షెడ్యూలు ప్రకటించకుండానే అంతర్‌ జిల్లా బదిలీలను చేపట్టడం వల్ల బదిలీల …

ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదీలీ చేసినట్లు  సమాచారం. మెదక్‌ జిల్లా కలెక్టరుగా ఎ. దినకరబాబు, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సౌరభౌగౌర్‌, గుంటూరు జిల్లా …

ప్రణబ్‌ హైదరాబాద్‌,పర్యటన

హైదరాబాద్‌న్యూస్‌:రాష్ట్రపతి అభ్యర్థి ప్రణముఖర్జీ జలైన ఒకటో తేదిన హైదరాబాద్‌ రానున్నారు.ఆ రోజున ఉదయం చెన్నై నుంచి బయలేర్ది ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌ బేగం పేట విమానాశ్రయానికి …

విశ్రాంత డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఛత్తీస్‌గఢ్‌:  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన విశ్రాంత డీఎస్పీ డి.ఎం. పూరి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. కోర్టు ఉత్తర్వుల మేరకు బిలాస్‌ పూరిలోని …

14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌

ఢిల్లీ:  14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ఈరోజు  ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలుచేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని  మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ …

సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్డిగా దుర్గాప్రసాద్‌రావు బాధ్యతలుస్వీకణర

హైదరాబాద్‌:సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌ జడిగా యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం స్వీకరించారు.సీబీఐ కోర్టు మొదటి అదనపు ప్రత్యేక జడ్జి టి.పట్టాభిరామారావు ముడువులు పొంది ఓఎంసీ కేసులో నిందితుడైన గాలి …