జిల్లా వార్తలు

సెప్టెంబనేలోగా పురపాలక ఎన్నికలు:మంత్రి మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి ప్రత్యేక పరిస్దితుల కారణంగానే సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని మంత్రి మహీదర్‌రెడ్డి తెలిపారు.2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం పట్టే …

చైతన్యం పేరిట పోలీసుల చేతివాటం

సుల్తానాబాద్‌,జూన్‌25(జనంసాక్షి) : పోలీసులు ప్రజలతో మమైకంగా ఉండాలని ఆశయంతో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సహజ దోరణిలో మూడనమ్మకాలపై, గుడుండా నియంత్రణపై ప్రజలను చైతన్యపర్చే మంచి మార్గంలో ఉండాలని …

వచ్చేనెల 1న ప్రణబ్‌ ముఖర్జీ రాక

హైదరాబాద్‌:  వచ్చేనెల ఒకటో తేదీన యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ రానున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరవ్వాలని సీఎల్పీ నుంచి వర్తమానం …

ఐలమ్మకు ఘననివాళి

పెద్దపల్లి,జూన25(జనంసాక్షి) పట్టణంలోని తిలక్‌నగర్‌లో తెలంగాణ వీర వనిత చాకలిఐలమ్మ విగ్రహం ఆవిష్కరించి ఒక సంవత్సరం సంధర్భంగా రజకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం తిలక్‌నగరలో …

వాన్‌పిక్‌ భూముల స్వాధీనానికి రైతుల యత్నం

ఒంగోలు:గుండాయిపాలెం వద్ద వాన్‌పిక్‌ భూముల్లోకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్వంలో రైతులు ప్రవేశించి 2300 ఎకరాల భూముల స్వాధీనానికి యత్నించారు కంచె తొలగించి,స్తంబాలు కూల్చివేశారు.

రూ.2లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం

ఖమ్మం:భద్రాచలం మండలం కృష్ణవరం పాతవాగు ప్రాంతల్లో వ్యవసాశాఖ అధికారులు తనిఖీలు చేసున్నారు.రూ.2లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేస్తున్నాయి వారు తెలిపారు.

పట్టాభి కస్టడీకి ఏసీబీ పిటిషన్‌

హైదరాబాద్‌: పట్టాభి రామారావును తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో పట్టాభి రామారావు సస్పెండయిన విషయం తెలిసిందే.

సోనియాకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు:నరసింహన్‌

ఢిల్లీ:సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు.ఈరోజు సోనియాతో నరసింహన్‌ బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు.మరికాసేపట్లో ప్రధాని …

లక్ష్మీపేట ఘటనపై సిట్టింగ్‌ జడ్జీ చేత న్యాయ విచారణ

జరపాలిహైదరాబాద్‌, జూన్‌ 25(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్‌ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహ …

తిరుమలలో 14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల:తిరుమల పరిసరాల్లో స్మగ్లర్ల పట్టివేత కొనసాగుతుంది.ఇటీవల సుమారు 160 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు..ఈరోజు ఉదయం 14  మందిని అరెస్టు చేశారు.వీరంతా తమిళనాడు …