జిల్లా వార్తలు

వేలంపాటలో రూ.6.57 కోట్లు రాబట్టిన కళాఖండాలు

ముంబయి:దక్షిణ భారతదేశం ఇతివృత్తంగా రూపొందించిన కళాఖండాలు గోవా,చోలమండళం, ఇటీవల నిర్వహించిన ఒక వేలంపాటలో రూ.6.57 కోట్ల మొతాన్ని రాబట్టాయి.వీటిలో ఎఫ్‌.ఎన్‌.సౌజా అనే చిత్రకారుడు గీసిన చిత్రం అత్యదికంగా …

బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌: బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వెనకబడిన తరగతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులను అవసరమైతే …

శ్రీశైలం అడవుల్లో హైదారాబాద్‌ యువతి మృతదేహం

హైదరాబాద్‌:సైదాబాద్‌కు చెందిన యాదమ్మ అనే 16 సంవత్సరా యువతి దారుణహత్యకు గురైంది.ఈమె మృతదేహం శ్రీశైలం అడవుల్లో ఈరోజు లభ్యమైంది.యువతి అదృశ్యం పై మూడు రోజుల క్రితం మాదన్నపేట …

పాలగడ్డ అటవీ ప్రాంతంలో భారీ డంవ్‌ స్వాధీనం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా వై. రామవరం మండలం పాలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌ను తీవ్రవాద వ్యతిరేక దళం …

ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా బి. ఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఎడ్‌సెట్‌ 2012 ఫలితాలు  ఈ రోజు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ …

గవర్నర్‌ నరసింహన్‌ సోనియాతో భేటీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాగాంధీ నరసింహన్‌ అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, …

సోనియాకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు

ఢిల్లీ: సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. ఈరోజు సోనియాతో నరసింహన్‌ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ …

నిందితులను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితులను విచారించేందుకు ఈడీ అధికారులు ఈరోజు ఉదయం చంచల్‌గూడ్‌ జైలుకు చేరుకున్నారు. ఎమ్మార్‌ నిందితులు కోనేరు ప్రసాద్‌, బీపీ ఆచార్య, సునీల్‌రెడ్డి, విజయరాఘవలను …

కిరణ్‌, బొత్సలతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణతో ఈరోజు ఉదయం పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి …

200 ఏళ్ల నాటి దర్గా దగ్థం

శ్రీనగర్‌లో ఆందోళనలు 61మందికి గాయాలు పవిత్ర అవశేషాలు భద్రం శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ శ్రీనగర్‌ లోని 200 ఏళ్ల నాటి పురాతన దస్తగిర్‌ దర్గా సోమవారం అగ్నికి …