జిల్లా వార్తలు

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించండి

సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు …

కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ …

మద్యం దుకాణాల దరఖాస్తుల పై ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 5703 మద్యం దుకాణాలకు 68284 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం వచ్చింది. 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా …

చిట్టీల పేరుతో మోసం

హైదరాబాద్‌: స్థానిక జగద్గిరి గుట్ట సీసాల బస్తీలో చిట్టీల పేరుతో నిర్మల్‌ జా అనే మహిళ స్థానికులను మోసం చేసింది. స్థానికుల నుంచి రూ. 70 లక్షలు …

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రఘోష్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 :  ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్‌ మదన్‌ …

కేవీపీ సలహాలవల్ల లక్షల కోట్ల నష్టం వాటిల్లీంది

హైదరాబాద్‌: కేవీపీ రామచంద్రరావు సలహాలవలన రాష్ట్రనికి లక్షలకోట్ల నష్టం వాటిల్లీందని  రాష్ట్ర మాజీ మంత్రి శంకర్‌ర్రావు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవీపీని, …

చంద్రబాల కాల్‌లిస్ట్‌ వెల్లడిపై కేసు నమోదు

హైదరాబాద్‌: చంద్రబాల ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ బయటపెట్టడం పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి సీనియర్‌ రిపోర్టర్‌ యాదగిరి రెడ్డి మరియు నాచారం  సీఐ శ్రీనివాసరావు …

తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉంది

సోనియాతో భేటి అనంతరం పాల్వాయి ఢిల్లీ: తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అన్నారు. …

కంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఈ రోజు రాజీనామా చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపనలు వచ్చిన …

వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు

ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.