జిల్లా వార్తలు

ఏఐటీయూసీ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

మాసెంటినరికాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి) సింగరేణి ఎన్నికల్లో తమ హామీలను పొందుపరిచిన వాల్‌పోస్టర్‌ను ఏఐటియుసి నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు ట్లాడు తూ కార్మికుల …

28.5శాతం పరకాలలో పోలింగ్‌ నమోదయింది

వరంగల్‌: ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల నియోజకనర్గంలో జరుగుతున్న పోలింగ్‌లో 12గంటల వరకు 28.5 శాతం పోలింగ్‌ నమోదయినది.

పూరుగోండలో లాఠీచార్జి

వరంగల్‌: పరకాల నియోజకవర్గంలోని ఆత్మకేరు మండల పరిధిలోని పురుగొండలో ఒకే వాహణంలో ఎక్కువ మంది ఓటు వేయాడానికి వేళ్తున్నారని పోలిసులు లాఠీచార్జ్‌ చేసారు దీనితో ఆగ్రహించిన గ్రామాస్తులు …

జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే కఠిన చర్యలు: కలెక్టర్‌

రంగారెడ్డి: జర్నలిస్టులు నిర్బయంగా వార్తాలు రాసేందుకు వీలుగా వారిలో నమ్మకాన్ని కలిగించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. జర్నలిస్టులపై భూకబ్జదారులు దాడులు చేస్తే కఠిన చర్యలు …

అంగన్‌వాడిలకు పాత బకాయిలు ఇవ్వాలీ

రంగారెడ్డి: అంగన్‌వాడిలకు పెంచిన జీతాలు వెంటనే చెల్లీంచాలని, ప్రతి అంగన్‌వాడి కేంద్రానికి సెల్‌ఫోన్‌, గ్యాస్‌ సౌకర్యం కల్పీంచాలని పెట్రోల్‌ డీజిల్‌, బస్సుచార్జీలు పెంచితే ఆ రోజు అర్థరాత్రీ …

విద్యుత్‌ చౌర్యం కేసులో అరెస్ట్‌

ఆదిలాబాద్‌: భైంసాలో ఎనిమిదేళ్ళ క్రితం విద్యుత్‌ చౌర్యనికి పాల్పడిన వ్యక్తిని ఎట్టకేలకు విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేసారు. అతడిని జిల్లా సెసన్స్‌ కోర్టుకు తరలించారని భైంసా ఏడీఈ …

విద్యార్థి సంఘాల ధర్నా

జ్యోతినగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి): గోదావరిఖనిలో అనుమతి ఉన్న ఎస్‌ఆర్‌ఎం జూనియర్‌ కళాశాల ఎన్టీపీసీలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తు… సోమవారం కొన్ని విద్యార్థి సంఘాలు కళాశాల ముందు …

సమస్యలకు తక్షణ పరిష్కారం : తహశీల్దార్‌ పద్మయ్య

రామగుండం, జూన్‌ 11, (జనంసాక్షి): రామగుండం మండలం తహాశీల్దార్‌ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహాశీ ల్దార్‌ బైరం పద్మయ్య 28ఫిర్యాదులను …

జోరుగా గనులపై ద్వార సమావేశాలు

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనం సాక్షి) సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా సోమవారం యైటింక్లయిన్‌కాలనీ పరిధిలోని పలు బొగ్గుగనులపై కార్మిక సంఘాలు పోటాపోటీగా గేట్‌మీటింగ్‌లు నిర్వహించాయి. …

కన్నుల పండువగా జయ్యారంలో

బసంత్‌నగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి): మండలంలోని జయ్యారం గ్రామంలో బీరన్న జాతర ఉత్సవం సోమవారం భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. యాదవులు తమ ఆరాధ్యదైవమగు బీరన్నకు భక్తి …