జిల్లా వార్తలు

ఘనంగా ప్రారంభమైన ఆటా మహాసభలు

అట్లాంటా: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 12 మహాసభలు అట్లాంటా నగరంలో ఘనంగా  ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఇవి జరగనున్నాయి. వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లంరాజు …

వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమిన్‌లో పేన్‌ జోడీ

లండన్‌:వింబుల్డన్‌-2012 టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేన్‌,ఎలెనా వెస్నియా జోడి సెమీస్‌లోకి ప్రవేశించారు.పాల్‌ హన్లే అల్లా కుద్రియత్సెవా జంటపై 6-2,6-2 తేడాతో వరుస సెట్లలో విజయం …

విమాన సర్వీసులకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది.4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6విమానాలను అధికారులు దారి మళ్లించారు.8విమాన సర్వీసులు ఆలస్యంగా …

నల్గొండ జిలాలో పర్యటిస్లున్న సభావతి బృందం

నల్గొండ:నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభావతి నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని 25మంది శాసనభ్యుల బృందం నాగార్జునసాగర్‌ చేరుకుంది.ఫోరైడ్‌ సమస్య తీవ్రతపై జిల్లా యంత్రాగం సమరించినపవర్‌పాయింట్‌ …

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు …

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో సభాపతి బృందం పర్యటన

నల్గొండ , జూలై 6 (జనంసాక్షి): శాసన సభ స్పీకర్‌ నల్గొండ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభాపతి 25 …

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. …

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. …

ఉత్తిత్తి కేసులు ఎత్తేసిండ్రు అసలు కేసులు గట్లనే ఉంచిండ్రు

హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్లో ఎత్తేసినవన్నీ ఉత్తుత్తి కేసులేననీ, అసలు కేసులు అలానే ఉన్నయనీ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

ఇరాన్‌ ప్రభుత్వ సైట్‌ను హ్యాక్‌ చేసిన బిబిసి?

టెహ్రాన్‌, జూలై 6: తమ సైట్‌ను హ్యాక్‌ చేసిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఆరోపించింది. కానీ బిసిసి ఈ విషయాన్ని ఖండించింది. ఇరాన్‌లో అణుకార్యక్రమం గురించి ప్రజలలో …