జిల్లా వార్తలు

వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం…

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరిస్తా మని… హెచ్‌ఎంఎస్‌ నాయకులు హామీ ఇచ్చారు. జిడికే-11వ బొగ్గుగనిలో గేట్‌ మీటింగ్‌ జరిగింది. కేంద్ర, రాష్ట్ర …

‘ఏరియర్స్‌లో అడ్వాన్స్‌ను మినహాయించొద్దు’

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణి ఏరియర్స్‌లో కార్మికులకిచ్చిన సకల జనుల సమ్మె కాలంలో అడ్వాన్స్‌ను మినహాయించే ప్రయత్నంలో ఉందని… ఏఐటియుసి నేత వాసి రడ్డి సీతారామయ్య …

10వ తరగలి తప్పిన వారికి ప్రత్యేక శిక్షణ

ఆదిలాబాద్‌: 10వ తరగతి అనుత్తీర్ణులైన విద్యార్థులకు వారు తప్పిన సబ్జెక్ట్‌ల్లో  ఉపాది శిక్షణ ఇస్తామని బోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ఆసక్తిగల వారు  ఆదిలాబాద్‌  కొలం ఆశ్రమ …

వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి): పట్టణంలోని రెండు ప్లాంట్లను సోమవారం రామగుం డం కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ప్లాం ట్‌ నిర్వాహకులు బోర్లు వేయడం  …

వేతనాలు విడుదల చేయాలి

ఆదిలాబాద్‌: ఎనిమిది నెలుగా ప్రభుత్వ సక్సెస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న వప్యూటర్‌ ఉపాధ్యాయులకు వేతానాలు అందించడంలేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు …

తైక్వాండో అసోసియేషన్‌ సమావేశం

ఆదిలాబాద్‌: రాష్ట్ర తైక్వాండో అసోషియేషన్‌ కోశాధికారి శ్రీహరి, కమిటి సభ్యులు శ్రీనివాస్‌ సమక్షంలో జిల్లా అసోషియేషన్‌ కమిటి ఉన్నుకోనున్నట్లు  జిల్లాలోని సీనియర్‌ 1,2 డాన్‌ బ్లాక్‌బెల్టు శిక్షకులు …

ఐసెట్‌లో ‘అరబిందో’ విద్యార్థుల ప్రతిభ

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 11, (జనంసాక్షి): ఐసెట్‌-2012 ఫలితాల్లో గోదావరిఖని అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన ర్యాంకులను సాధించి తమ …

ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

జగిత్యాల, జూన్‌4 (జనంసాక్షి): ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిం చడం జరుగుతుందని జగిత్యాల రెవెన్యూడిజినల్‌ అధికారి యం . హనుమంతరావు అన్నారు. సోమవారం ఆర్డీవో …

పోలింగ్‌కు ముందే ఓటేసిన వైకాపా అభ్యర్థి

శ్రీకాకులం: నరసన్నపేట అసెంబ్లి సెంగ్మెట్‌లో పోలింగ్‌కి 10నిమిషాల ముందే  వైకాపా అభ్యర్థి ధర్మన కృష్ణదాస్‌ తన ఓటు వేశారు. ముందస్తు ఓటుపై కలెక్టర్‌ నుండి వివరణ తీసుకుంటామని …

ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్‌

ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారిచేసారు.