జిల్లా వార్తలు

గాలి బెయిల్‌ స్కామ్‌లో యాదగిరి అరెస్టు

నల్గొండ : గాలి జనార్ధన్‌ రెడ్డి వ్యవహరంలో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రౌడీ షీటర్‌ యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ, ఏసీబీ కళ్లు గప్పి పరారయ్యేఏదుకు …

వరకట్న హంతకులకు యావజ్జీవమే సరైనది

న్యూఢిల్లీ: వరకట్నం హత్యకేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగారం విధించాలని, అంత కంటే తక్కువ శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న దాహంతో నిస్సహాయులను అతి దారుణంగా చంపేవారికి …

వచ్చే నెల 9న అవినీతిపై మహా ఉద్యమం : రాందేవ్‌

హైదరాబాద్‌ : వచ్చే నెల 9వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలనపై మహా ఉద్యమం చేపట్టనున్నట్లు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ప్రకటించారు. …

బైక్‌పై నుండి పడి యువకుడికి తీవ్ర గాయాలు

అదిలాబాద్‌: కుంటాలలోని తురాటి బస్టాండ్‌ సమిపంలో ఎదురుగా వస్తున్న ఆవును తప్పిస్తుండగా అదుపుతప్పి ప్రకాశ్‌ అనే యవకుడికి తీవ్ర గాయాలు అవడంతో 108 వాహణంలో బైంసా ఆసుపత్రికి …

తాగునీటి ఎద్దటిని నిరసిస్తూ ధర్న

అదిలాబాద్‌: కుంటాలలోని లింబాక గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాద్యాయుడు దిలీప్‌కుమార్‌ ఆద్వర్యంలో ఇంటింటా తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాల విశిష్ఠతను వివరించారు.

రెండో వ రోజు జగన్‌ను కస్టడీలోకి తీసుకున్నసీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో విడతలో భాగంగా రెండోరోజు సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.చంచల్‌గూడ్‌ జైలు నుంచి ఈ ఉదయం విచారణ నిమిత్తం భారీ భద్రత …

ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎన్నికల ప్రచారం సాఫీగా సాగిందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ …

ఆశ సంఘం జిల్లా మహసభలు

అదిలాబాద్‌: నిర్మల్‌లో ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఉద్యమించే నేపద్యంలో ఆదివారం ఉట్నూరులో ఆశ సంఘం జిల్లా మహసభలు నిర్వహిస్తున్నట్లు ఈ సభలకు రాష్ట్ర కన్వినర్‌ ధనలక్ష్మి, …

గురుకులాల్లో తాత్కాలిక ఉపాద్యాయ పోస్టులు

అదిలాబాద్‌: నిర్మల్‌, బెల్లంపల్లి గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అక్ష్మణచంద, బజార్‌హత్నుర్‌, బెజ్జూరు, దహెగం, వాంకిడి, నీల్వాయిలలోని కస్తూర్బా పాఠశాల్లో, తెలుగు బోదించేందుకు అర్హులైనవారు ధరాఖాస్తూలు చేసుకోవాలని …

11న కాకతీయ డిగ్రీ ఫలితాలు

వరంగల్‌: మార్చిలో జరిగిన డిగ్రీ బీఏ బికాం, బీబీఎం ప్రథమ, ద్వితీయ, తృతియ చదువుతున్న కరీంనగర్‌ వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ పరిధిలో 2.70 అక్షల మంది విధ్యార్థులు …