ఎస్‌జీటీ ఖాళీలపై జీవో 56 విడుదల

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ బదిలీల్లో రాష్ట్రంలోని ఎస్‌జీటీ ఖాళీలను బ్లాక్‌ చేయకుండా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్‌ 56ను విడుదల చేసింది.