జిల్లా వార్తలు

గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ …

మావోయిస్ట్‌ నేత ఆజాద్‌ భార్య అరెస్టు

వరంగల్‌ : మావోయిస్టు నేత ఆజాద్‌ భార్య పద్మక్క అలియాస్‌ సీతక్కను ఆదివారం ఖానాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీతక్క సహా మరో ఆరుగురు మావోయిస్టులను కూడా …

పద్మశాలీ ఆద్వర్యంలో ప్రతిభ పురస్కారాలు

వరంగల్‌: భూపాలపల్లీలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యదిక మార్కులు సాధించిన విధ్యార్థులకు షిల్డు, ప్రశంసా పత్రాలు అందించి విద్యార్థుల తల్లీ దండ్రులకు శాలవాతో సత్కరించారు. …

గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు

వరంగల్‌: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్‌ తెలిపారు.

కేయు,ఎస్‌యు పీజి స్రవేశ పరిక్షలు ప్రారంభం

వరంగల్‌: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజి, పీజి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం శనివారం పరిక్షలు 13 కేంద్రాల్లో ప్రారంభమయినాయి. 16వ తేది వరకు జరుగుతాయి. కేయు, శాతవాహనలో …

రైలు కింద పడి విద్యార్థిని మృతి

వరంగల్‌: కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్‌ పనిపై హైదరబాద్‌ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో …

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్‌పార్మర్‌ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు …

అస్పత్రి కార్మికుల సమ్మె

గోదావరిఖని: జీవో 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిలో ప్రభుత్వ ప్రాంతీ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మెలోకి పునుకున్నారు.పది రోజులుగా దశలవారీగా …