జిల్లా వార్తలు
ఆన్లైన్ మోసలకు పాల్పడుతున్న 9మంది అరెస్ట్
హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో తొమ్మిది మందిని పంజగుట్టా పోలీసులు అరెస్ట్ చేశారు వీరితోపాటు ఒక నైజీరీయన్ కూడా ఉన్నాడు.
ఉపాధ్యాయుని వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య యత్నం
హైదరాబాద్: రాయదుర్గంలో పాఠశాల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పాడుతున్నాడు. వేధింపులకు తాట్టుకో లేక పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి యత్నించింది. పూర్తి వివరాలు తెలియరాలేదు.
తాజావార్తలు
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- మరిన్ని వార్తలు