విజయవాడ : హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న స్పైస్జెట్ విమానం ఈ రోజు ఉదయం విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తొలుత …
తిరుపతి: నూతన దంపతులు రాంచరణ్,ఉపాసనలతో కలిసి ఎంపీ చిరంజీవి ఇతర కుటుంబసభ్యులు శ్రీవారిని దర్శించుకుంనేందుకు తిరపతి వచ్చారు. రాత్రికి తిరుమలలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుపతి విమానాశ్రమంలో చిరంజీవి …
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్ సమీపంలో ప్రమాదానికి గురై 30 మంది మృతి చెందినట్లు 15 మంది గాయపడినట్లు ఉస్మానాబాద్ కలెక్టర్ …
హైదరాబాద్: షిర్డీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి లోనైన సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన దీన్ని పేర్కొన్నారు. ఆయన …
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్ సమీపంలో ప్రమాదానికి గురై 34 మంది మృతి చెందిన సంగతి తెలిసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ …
హైదరాబాద్: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్ …