నిజామాబాద్, జూన్ 15 : పరకాల ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని టిఆర్ఎస్ జిల్లా నాయకులు అన్నారు. …
మెదక్, జూన్ 15 : మెదక్ మండలం సరిజన గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్ (36) శుక్రవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి …
నిజామాబాద్, జూన్ 15 : ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం ఉప …
ఆదిలాబాద్, జూన్ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని …
ఆదిలాబాద్, జూన్ 15 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక విజిలెన్స్ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ …