జాతీయసంఘాల వ్యవహారంపై నిరసనలు కాకతీయఖని, జూన్ ఎన్నో ఏళ్లుగా సింగరేణిలో నడుస్తున్న వారసత్వ ఉ ద్యోగాల రద్దుకు సహకరించిన జాతీయ సంఘాల వ్యవహారాన్ని నిరసిస్తూ, ఇందుకు సంబంధించిన …
ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని …
వరంగల్ : పరకాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ …
ఎల్కతుర్తి,మే 27, (జనంసాక్షి) మండలంలోని దామెర గ్రామ బోడ గుట్టను క్వారీ వ్యాపారులు బ్లాస్టింగ్లతో తొలుస్తుంంటే చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం …
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పదవ తరగతి పాసైన సింగరేణి కార్మికుల పిల్లల సింగరేణి ప్రభావిత గ్రామాల పిల్లలకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ …
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియా టీబీజీకేఎస్ జనరల్బాడి సమావేశం నేడు స్థానిక కేటికే 5వ గని ఆవరణలొ జరగనున్నట్లు టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు …
నర్సంపేట, మే 26(జనంసాక్షి) : ఎమ్మార్పిఎస్ తిరుగుబాటు మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్లెపల్లి ప్రణయ్దీప్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నర్సంపేట పట్టనంలోని …