అంతర్జాతీయం

ప్రమాణా స్వీకారానికి ముందే రంగంలోకి బైడెన్‌ టీమ్‌

ప్రాధాన్యాంశాలను గుర్తించే పనిలో పడ్డ సభ్యులు వాషింగ్టన్‌,నవంబర్‌9(జ‌నంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకో మారు రెండు నెలల ముందే జరుగుతాయి. జనవరి 21న అధ్యక్షుడి ప్రమాణస్వీకారం ఉంటుంది. …

అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధం – జో బైడెన్‌

  వాషింగ్టన్‌,నవంబరు 8 (జనంసాక్షి): అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని, అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడు జో బైడెన్‌ …

రెడ్ స్టేట్స్ బ్లూ స్టేట్స్ లేవు.. అంతా యునైటెడ్ స్టేట్స్

విల్మింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి డెలావేర్‌లోని వాల్మింగ్టన్ నుంచి ప్రసంగించారు. తనకు సంపూర్ణ …

ట్రంప్‌ తీరుపై అమెరికకిన్లలో అగ్రహం

ఓటమి అంచున ఉన్నా ఇంకా బీరాలు ట్రంప్‌లో పెరుగుతున్న అసహనం జో బైడన్‌కు ఉన్న హుందా కూడా లేదు వాషింగ్టన్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిగా …

విజయానికి చేరువలో బెడైన్‌

– ఓటమి అంచుల్లో అధ్యక్షుడు ట్రంప్‌ – 28 ఏళ్ల తరవాత రెండోసారి ఓడిపోతున్న అధ్యక్షుడు – కౌంటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ – అనుకూల వ్యతిరేక వర్గాల …

అగ్రరాజ్యంలో జాగరణ

– కౌంటింగ్‌లో మోసం జరుగుతుంది – సుప్రీం కోర్టుకు వెళతాం:ట్రంప్‌ – నలుగురు భారతీయుల గెలుపు వాషింగ్టన్‌,నవంబరు 4 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా …

ఆస్ట్రియాలో ఉగ్రదాడి

ఇద్దరిని కాల్చిచంపిన ముష్కరులు.. పలువురికి గాయాలు వియన్నా,నవంబరు3 (జనంసాక్షి):ఆస్ట్రియాలోని సెంట్రల్‌ వియన్నాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం సాయంత్రం మారణాయుధాలు ధరించిన ముష్కరులు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో …

అమెరికాలో ప్రారంభమైన ఓటింగ్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో …

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ట్రంప్‌, జోబిడెన్‌లలో ఎవరికి ఛాన్స్‌ దక్కనుందో వాషింగ్టన్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ప్రపంయచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. మరికొన్ని …

టర్కీ భూకంపంలో 24కు చేరిన మృతుల సంఖ్య

– కొనసాగుతున్న సహాయక చర్యలు ఇస్తాంబుల్‌,అక్టోబరు 31(జనంసాక్షి):టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. దాదాపు 450 మందికి పైగా ఆస్పత్రుల్లో …