అంతర్జాతీయం
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
ఎలమెంటరీ పాఠశాలలో దుండగుడి కాల్పులు యువకుడి విచ్చలవిడి కాల్పుల్లో 21మంది మృతి మృతుల్లో 19మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురైన అధ్యక్షుడు జో బైడెన్ ఇలాంటి నరేమేధాలకు ఇక స్వస్తి పలకాలన్న కమలా హ్యారిస్ టెక్సాస్,మే25(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడు … వివరాలు
అమెరికా అధ్యక్షుడు బైడెన్తో మోడీ భేటీ
ద్వైపాక్షిక సంబంధాలపై ఇరునేతల చర్చ టోక్యో,మే24(జనంసాక్షి): టోక్యో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు మోదీ. రెండు దేశాల సంబంధాలను ఈ భూమి విూద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు … వివరాలు
క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం
ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం జపాన్ వేదికగా క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ టోక్యో,మే24(జనంసాక్షి): క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో`పసిఫిక్ను మెరుగుపరుస్తుందని … వివరాలు
శ్రీలంకకు భారత్ మరో 500 మిలియన్ డాలర్ల సాయం
కొలంబో,ఏప్రిల్ 23(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇంధన దిగుమతుల నిమిత్తం మరో 500 మిలియన్ డాలర్ల క్రెడిట్లైన్ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ స్వయంగా ప్రకటించారు. విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో వివిధ నిత్యావసరాల దిగుమతుల్లో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు … వివరాలు
.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు
` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు వస్తోన్నట్లు సమాచారం.ఈ విషయం ఇప్పుడు దక్షిణ భారత దేశంలో కలకలం సృష్టిస్తోంది. పెరుగుతున్న అంతర్జాతీయ రుణాలు, … వివరాలు
ఫిలిప్పీన్స్లో ‘మెగి’ బీభత్సం.. 58కి చేరిన మృతుల సంఖ్య
మనీలా,ఏప్రిల్ 13(జనంసాక్షి):ఫిలిప్పీన్స్లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58కి చేరింది. భారీ వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదను తవ్వుతూ బృందాలు తప్పిపోయిన వారికోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇంకా మృతుల … వివరాలు
కాశ్మీర్ విషయంలో కఠినంగా ఉండాల్సిందే
పాక్ పన్నాగాలను తిప్పికొట్టాల్సిందే న్యూఢల్లీి,ఏప్రిల్13(జనంసాక్షి): పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద మూకలు కొన్నేళ్లుగా భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముష్కర మూకలు మరోమారు ప్రజలు, భద్రతా బలగాలు లక్ష్యంగా కాల్పులకు తెగగబడుతున్నారు. ఇటీవలి వరుస ఘటనలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. వారికి అక్కడి పాలకులు పాలుపోసి పెంచుతున్నారు. కళ్లముందే ఉగ్రవాదులు చెలరేగుతున్నా పాక్ ప్రభుత్వం పట్టీపట్టనట్లు … వివరాలు
ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక
` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్ కట్ ` నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు. ` ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. కొలంబో,మార్చి 30(జనంసాక్షి): పెట్రోల్ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు..ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న … వివరాలు
ఉక్రెయిన్ హెల్త్కేర్ సెంటర్లపై దాడి
రష్యా తీరుపై ప్రపంచారోగగ్య సంస్థ ఆందోళన జనీవా,మార్చి18 (జనంసాక్షి): ఉక్రెయిన్లో హాస్పిటళ్లు, హెల్త్కేర్ సెంటర్లు, నర్సింగ్ హోమ్ వంటి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై రష్యా దాడులు చేయడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు హెల్త్కేర్ ఫెసిలిటీస్పై 43 సార్లు దాడులు జరిగాయని దీంతో … వివరాలు
కాల్పులవిరమణపై కుదరని ఒప్పందం!
` ఉక్రెయిన్` రష్యా విదేశాంగ మంత్రుల భేటీ.. అంకారా,మార్చి 10(జనంసాక్షి): ఉక్రెయిన్` రష్యా సంక్షోభంలో కీలక పరిణామం. ఒకవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతుండగానే.. మరోవైపు టర్కీలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు సెర్గీ లాప్రోవ్, దిమిత్రో కులేబాలు భేటీ అయ్యారు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలికేందుకు టర్కీ దౌత్య ప్రయత్నాల ఫలితంగా.. ఇరు … వివరాలు