జాతీయం

కశ్మీర్‌లో దాచాల్సిన విషయం ఏముంది..

– నా పర్యటనకు అభ్యంతరం ఎందుకు? – అమెరికా సెనేటర్‌ క్రిస్‌ వాన్‌ ¬లెన్‌ వాషింగ్టన్‌, అక్టోబర్‌5  (జనంసాక్షి):  జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించడం కోసం శ్రీనగర్‌ …

చెట్ల నరికివేత అక్రమం కాదు..

– ఈ మేరకు బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది – కొందరు తమనుతాము ఉన్నతమైన న్యాయవ్యవస్థగా భావించటం సరికాదు – పర్యావరణ కార్యకర్తలపై మంబయి మెట్రో చీఫ్‌ …

ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన ప్రధాని

– మండిపడ్డ రాహుల్‌ తిరువనంతపురం,అక్టోబర్‌ 4(జనంసాక్షి):భారత్‌ కు అతిపెద్ద బలమైన ఆర్థికవ్యవస్థను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. శుక్రవారం వయానాడ్‌ …

22 అంశాల నివేదన

– వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. రూ.450 కోట్లు ఇవ్వండి – రిజర్వేషన్‌ పెంచండి – ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ – కేంద్ర హోంమంత్రి …

సల్మాన్‌ను బెదిరించిన వ్యక్తుల అరెస్ట్‌

ముంబై,అక్టోబర్‌4  (జనంసాక్షి):  గత వారం ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ని సోషల్‌ విూడియాలో బెదిరించిన సంగతి తెలిసిందే. పబ్లిసిటీ కోసం సెప్టెంబర్‌ 6న వారు …

రెపోరేట్‌ తగ్గించిన ఆర్‌బిఐ

వడ్డీ రేట్లు దిగొస్తాయంటున్న విశ్లేషకులు ముంబై,అక్టోబర్‌ 4 (జనంసాక్షి):  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దసరా సందర్బంగా గుడ్‌ న్యూస్‌ అందించింది. రెపో రేట్‌ను మరో 25 …

నిలదొక్కుకున్న సౌతాఫ్రికా

మరో వికెట్‌ జారినా ఆచితూచి ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌ విశాఖపట్టణం,అక్టోబర్‌ 4 (జనంసాక్షి):   టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభంలో కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా తేరుకుంది.  34 …

మహాత్ముడికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవను కొనియాడారు. కాగా దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం …

మహాత్ముడికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా  రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  కాగా దేశ …

మహాత్ముడికి మోదీ నివాళి

న్యూఢిల్లీ:  జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని  రాజ్‌ఘాట్‌లో పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దేశ …