హైదరాబాద్

ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావం వికసిస్తుంది

ఎస్ఐ గిరి కుల్కచర్ల,ఆగస్టు11(జనం సాక్షి): ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావం వికసిస్తుందని కుల్కచర్ల మండల ఎస్ఐ గిరి అన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలోని …

త్వరలో తొర్రూరులో భారీ జాతీయ పతాకం

స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం తెలంగాణకు మరో గాంధీలా కేసీఆర్ మార్గదర్శనం స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ …

స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం రన్

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పురపాలక పరిపాలన శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు గురువారం నాడు క్యాతనపల్లి మున్సిపాలిటీ లో స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం …

పిట్ ఇండియా – 2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన – ఎస్సై ఉపేందర్

గంగారంఆగస్టు11(జనం సాక్షి): 75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా గంగారం మండల కేంద్రంలో ఎస్సై గు ఉపేందర్ మరియు ఎమ్మార్వో సూర్యనారాయణ కలిసి 2కె …

కేసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

18వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 11 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను… …

బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తా…

మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 11 (జనం సాక్షి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తన వంతు …

*జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంకుతో మెరిసిన “పినాకిల్ స్కూల్ స్టూడెంట్ సిరికొండ సాయి కిరణ్”*

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.మండలంలో కల్లూరు గ్రామానికి చెందిన సిరికొండ సాయి కిరణ్ జేఈఈ మెయిన్స్ 2022 ఫలితాలలో ఆల్ ఇండియా 723 ర్యాంకు తో అత్యుత్తమ ఫలితాన్ని సాధించాడు. కల్లూరు …

ప్రతి ఇంటి పై మువ్వన్నెల జెండా ఎగరాలి

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) ఈరోజు మేళ్లచెరువు మండలంలో భారతీయ జనతా పార్టీ మండల ఇన్చార్జి కీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ …

ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జెండాల పంపిణి

చౌడాపూర్, ఆగస్టు 11( జనం సాక్షి ): భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానీయుల త్యాగాలను గుర్తు …

*మండల సాధన రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టు అసోసియేషన్ సంఘీభావం*

రాజాపేట. జనం సాక్షి రఘునాధపురం మేజర్ పంచాయితీని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు గురువారం పొట్టిమర్రి చౌరస్తా వద్ద 2వ రోజు చేపట్టిన రిలే …