హైదరాబాద్

అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురి మృతి

జమ్ముకాశ్మీర్‌: అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. సోమవారం సాయంత్రానికి మరో 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. జూన్‌ …

లండన్‌ ఒలింపిక్స్‌కి క్రీడాకారుల రాక ఆరంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలలనుంచి క్రీడాకారులు, విలేకరులు, అధికారులు రావడం ప్రారంభమైంది. విమానాశ్రయంలో అతిథులకు స్వాగతం చెప్పడానికి వారి బరువైన క్రీడాసామగ్రిని చేరవేయడంలో తోడ్పడడానికి అధికారులు …

రేపు పాఠశాలలకు బంద్‌ పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం కావడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల రేపు బంద్‌కు పిలుపిచ్చాయి. పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, మధ్యాహ్న భోజన …

పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమ శాఖ పుల్‌టైం కంటిన్‌జెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.కెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ. 30 ఏళ్లుగా కంటిన్‌జెంట్‌ ఉద్యోగులుగా …

మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక

విజయవాడ: ఆంద్రా క్రికెట్‌ ఆసోషియేషన్‌ సెంట్రల్‌ జోన్‌ అండర్‌ 16 మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక జట్టును జోన్‌ కార్యదర్శి పోకా రమేష్‌ వెల్లడించారు. సీహెచ్‌ జాన్సీ …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: జిల్లా లోని అమనగల్‌లో ఏ కస్టంమోచ్చిందో కాని ఓ తల్లి దారుణానికి ఒడికట్టింది. తన పేగు తెలంచుకుని పుట్టిన బిడ్డల గొంతు కోసి తను ఆత్మహత్యకు …

విద్యా రంగానికి ప్రాధాన్యం

జమ్మికుంట (కరీంనగర్‌): దేశ రక్షణకు సమానంగా విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎంపీ మాట్లాడుతూ కరీంనగర్‌ లోక్‌సభ …

డ్రైనేజ్‌లు మనుషులచే శుభ్రం చేయించడం పై చర్యలు చేపడతామని ప్రధాని హమీ ఇచ్చారు: అమీర్‌ఖాన్‌

ఢీల్లీ: పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చపడతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హమీ ఇచ్చారని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ చెప్పారు. ప్రధాని అకూలంగా స్పందించారన్న అమీర్‌ ఖాన్‌ …

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ను వేలం వేయండి

మహబూబ్‌నగర్‌: భూ సేకరణ కేసులో పరిహరం చెల్లించనందుకు కలెక్టరేట్‌ను వేలం వేయాలని కోర్టు అదేశించింది. ఆగస్టు 22న కలెక్టరేట్‌ అంబేద్కర్‌ భవన్‌లను వేలంవేయాలని పేర్కొంది మహబూబ్‌నగర్‌ జిల్లా …

మెడికల్‌ సీట్లు పెంచమని కోరాం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు అదేశాల మేరకు వైద్య సీట్లు పెంచాలని భారత వైద్య మండలి చైర్మన్‌ డా||తల్వార్‌ను కోరామని వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. …

తాజావార్తలు