మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
విజయవాడ: ఆంద్రా క్రికెట్ ఆసోషియేషన్ సెంట్రల్ జోన్ అండర్ 16 మహిళా క్రికెట్ జట్టు ఎంపిక జట్టును జోన్ కార్యదర్శి పోకా రమేష్ వెల్లడించారు. సీహెచ్ జాన్సీ లక్ష్మీ, జి.సేహ్న, వై.రమా దేవి, పి.సుస్మిత, అభిసారిక, వి. రమాదేవి, హరిక, కవిత, రెబ్కా, శ్రీలేఖ, హెబ్సికా, నవ్యదుర్గ, భాను, మౌనిక, వీరితో పాటు మరో 7 గురిని అదనపుఆటగాళ్లుగా ఎంపిక అయ్యారు.