హైదరాబాద్

మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన కార్మికులు

శ్రీకాకుళం: ఫైడిభీమవరం ఆంధ్రాఆర్గానిక్స్‌ పరిశ్రమ యాజయాన్యం తీరుకు నిరసనగా కార్మికులు సీఐటీయూ అధ్వర్యంలో ఆర్‌.అండ్‌.బి మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఇంటిని ముట్టడించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమ …

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని అడ్లూరి ఎల్లారెడ్డి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఘౌరరోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికి వైద్యం అందక పోవడంతో …

ఐఏఎన్‌లను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ వివరణ

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారులను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలు వివాదాస్సదం కావడంతో మంత్రి టీజీ వెంకటేష్‌ వాటికి వివరణ ఇచ్చారు. పనిచేయని రాజకీయ నేతలు, అధికారులను కాల్చివేసేలా చట్టసవరణ చేయాలని …

డిసెంబరు 4న పార్టీపేరు, విధానాలు ప్రకటిస్తా: మందకృష్ణ

కర్నూలు: సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు, విధి విధానాలు ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ …

అదనపు గ్యాస్‌, విద్యుత్తు కోసం కేంద్రాన్ని కోరతాం: పొన్నాల

హైదరాబాద్‌: రాష్ట్రానికి అదనంగా గ్యాస్‌, విద్యుత్తు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మంగళవారం కేంద్ర మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే …

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్‌: నగర శివారులోని గండిపేట చెరువుతో ఈత వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెరువులో మునిగిపొతున్న మరొకరిని అక్కడే ఉన్న కొందరు రక్షించారు. మృతుల్లో ఇద్దరు …

ఇంజనీరింగ్‌ కౌన్సెతింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన తరతరాల స్త్రీ పున్తక …

ప్రశాతంగా ముగిసిన డైట్‌ సెట్‌

హైదరాబాద్‌: డైట్‌ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 3,18,991 మంది హజరుకాల్సి ఉండగా 39,924మంది గైర్హాజరయ్యారు. మొత్తం 87.5శాతం హజరు నమోదైనట్లు కన్వీనరు …

రాష్ట్ర పండుగగా బోనాల జతర: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరిగే బోనాల జాతర తప్పకుండా రాష్ట్ర పండుగగానే జరుగుతుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల …

104 ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ వైఫల్యం వల్లే 104, 108 పథకాలు నీరుగారాయని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు సంజీవని లాంటి ఈసెవలను గాలికి వదిలేసిన ప్రభుత్వం. అవినీతి …

తాజావార్తలు