హైదరాబాద్

జనాలు లేని ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట జనాలు లేని బాటగానే ఉందని తెదేపా నేత ఎర్రన్నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టభవన్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై …

157 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆటబీశాఖ, పోలీసు అధికారులు అరెస్టు చేశారు. భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం తెలియటంతో రెండు శాఖల అధికారులూ సంయుక్తంగా …

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్‌:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన ‘తరతరాల స్త్రీ పుస్తక ఆవిష్కరణ …

జూలై 23న సిరిసిల్లలో విజయమ్మ బరోసా యాత్ర

కరీంనగర్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో బరోసా యాత్ర చేపట్టనున్నట్లు అ పార్టీ నాయకులు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చేనేత …

లాల్‌ ధర్వాజ మహంకాళి జాతరను రాష్ట్ర పండగగా గుర్తిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఈ రోజు లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలకు వచ్చిన ఆయన అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. వచ్చే ఏడాది …

బీహర్‌లో బస్సు ప్రమాదం

బీహర్‌:నేపాల్‌ సరిహద్దులోని రామ్‌నగర్‌ వద్ద బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 30మందికి పైగా మృతి చెందారు.మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులను ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారున వీరంతా …

చంపుతామనడం మాప్రాంతంలో సాధారణమే:టీజీ

హైదరాబాద్‌:ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదస్పర వ్యాఖ్యలపై మంత్రి టీజీ వెంకట్‌శ్‌ వివరణ ఇచ్చుకున్నారు.చంపుతామనడం మా ప్రాంతంలో సాదారణవేనని స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై అదిరారులు పట్టించుకోకపోవడంతో తాను ఆ …

రైతులపై కెసులు పెట్టవద్దు:సీఎం

తూర్పుగోదావరి:రైతులు తీసుకున్న పంటరుణాలపై వడ్డీ మాఫీ చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన మాట్టాడుతూ రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని …

భారత్‌ కఠినమైన ఆర్ధిక సంస్కరణలు అమలుచేయాలి:ఒబామా

వాషింగ్టన్‌:రిటైల్‌లాంటి చాలా రంగాల్లో భారత్‌ విదేశీ పెట్టబడులను నిరోదించిన నేపథ్యంలో కఠినమైన ఆర్థిక సంస్కరణలు అమలుచేయకతప్పదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత …

విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌:ఢిల్లీలో విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం నెల 17న జరుగుతుందని మంత్రి పొన్నాలలక్ష్మయ్య తెలిపారు.రాష్ట్రానికి అదనపు గ్యాస్‌,విద్యుత్తు ఇవ్వాల్సిందిగా అక్కడి సమావేశంలో కేంద్రాన్ని కోరతామని మంత్రి చెప్పారు.

తాజావార్తలు