హైదరాబాద్

వచ్చే యేడాది నుంచి స్టేట్‌ ఫెస్టివల్‌గా లష్కర్‌ బోనాలు

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): లాల్‌ దర్వాజా మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన సి.రామచంద్రయ్య బోనాల వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు అమ్మవార్లకు …

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష ప్రయాణం

బైకొనూర్‌ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్‌ సోయూజ్‌ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను …

భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై …

నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే ఖాట్మండు : నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు …

కాశ్మీర్‌లో ప్రణబ్‌ విస్తృత ప్రచారం

ఎన్సీ, పీడీపీ మద్దతు కోరిన దాదా జమ్మూ-కాశ్మీర్‌, జులై 15 : యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పొటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రచారంలో …

రవి కుటుంబంతో విభేదాలు లేవు

హైదరాబాద్‌: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్‌ తన భవిష్యత్‌ ప్రణళిక గురించి నోరువిప్పారు. పరిటాల రవి కుటుంబంతో తనకెలాంటి విభేదాలు లేవని ఒక …

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని కేంద్రమంత్రి పల్లంరాజు నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పాతబస్తీలోని సుల్తాన్‌ బజార్‌లో నివాసముంటున్న భూపెందర్‌సింగ్‌ ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా …

రాష్ట్రపతి విదేశీ పర్యటనల సమాచారాన్ని బహిర్గతం చేయలేం

న్యూఢిల్లీ: విదేశీ పర్యలనలు, ఇతరత్రా ప్రయాణాల ఖరారు కోసం రాష్ట్రపతి ఇచ్చిన సమాచారాన్ని, ఈ పర్యటనల వివరాలను బహిర్గతం చేయలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రపతి …

బీహర్‌లో బస్సు ప్రమాదం: 30 మంది మృతి

బీహర్‌: నేపాల్‌ సరిహద్దులోని రామ్‌నగర్‌ వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. …

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌పై ఈ వారంలో నిర్ణయం: అజయ్‌జైన్‌

హైదరాబాద్‌: కళాశాల ఫీజుల నియంత్రణ కమిటీ చర్చలు తుదిదశలో ఉన్నాయని పూర్తయిన వెటనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను వెల్లడిస్తామని సాంకేతిక విధ్యాశాఖ కమిషనర్‌ లజయ్‌జైన్‌ తెలిపారు. …

తాజావార్తలు