ఇంజనీరింగ్‌ కౌన్సెతింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన తరతరాల స్త్రీ పున్తక అవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ అతి త్వరలో ఉంటుందన్నారు. ఐఏఎస్‌ అధికారులపై మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు అయన వ్యక్తిగత మాన్నారు. ఈ వ్యాఖ్యలతో తాను ఏకిభవించనని చెప్పారు. సమాజ అభివృదిధకి స్త్రీ పడుతున్న కష్టాలను, మహిళ విలువను తెలియజెప్పేలా ఉమారాణి పుస్తకాన్ని రచించారాన్నారు. తెలగు ఆకాడమీ విడుదల చేసిన ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రూపోందించారు.