హైదరాబాద్

రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే అన్నాను:టీజీ

హైదరాబాద్‌:రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే తాను అన్నానని మంత్రి టీజీ వెంకటేష్‌ వివరణ ఇచ్చారు.ఆయనిక్కడ మాట్లాడుతూ కొందరు.ఐఏఎస్‌ అధికారుల వ్వవహర శైలిలో విసిగిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేశానన్నారు.రైతులు …

చేనేతకార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

అమలాపురం:జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బండారులంక అమలాపురం,బట్నవల్లి ప్రాంతాల్లో పర్యటించారు.బండారులంకలో చేనేతకార్మికుల కుటుంబాలను పరామర్శించి,స్థానిక పరిస్థితులను చేనేత కార్మికును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ బాట …

మహబూబ్‌నగర్‌లో రూ.260 కోట్లతో నమూనా పాఠశాలలు

బాలానగర్‌:మాద్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారది మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ పర్యటించారు.ఈ సందర్భంగా మండలం కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రూ.260 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు.ఈ పాఠశాలల్లో …

తూర్పు నౌకాదళంలో ఉద్యోగి ఆత్మహత్య

విశాఖపట్నం:తూర్పు నౌకదళనికి చెందిన ఒక ఉద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు.ఐఎస్‌ఎస్‌ పుత్రి నౌకలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న రోహిత్‌కుమార్‌ సొంత రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడు రోహిత్‌కుమార్‌ స్వస్థలం డెహ్రాడూన్‌ మృత …

ఘనంగా నమ్‌ ఉరత సింతనాయి స్వచ్ఛంద సంస్థ 11వ వార్షికోత్సవం

హైదరాబాద్‌:తమిళనాడుకు చెందిన నమ్‌ ఉరత సింతనాయి స్వచ్చంద సంస్థ 11వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్విహించారు.రవీంద్రభారతి మినీ హాలులో జరిగిన ఈ కార్యక్రమానకి కళాకారులు,సినీ ప్రముఖులు హజరయ్యారు.సమాజంలో …

ఏపీ జెన్‌కో ఉద్యోగాల కోసం నకిలీలు

ఖమ్మం:  ఏపీ జెన్‌కో ఉద్యోగాల్లో చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 350 మంది నకిలీ ఐఐటీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  …

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి గోపాలకృష్ణ నిరాకరణ

న్యూఢిల్లీ:ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానకి పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ నిరాకరించారు.అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి వెనక్కి తగ్గడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉపరాష్ట్రపతి …

ఉపాధి పథకంతో చేనేత రంగం అనుసంధానం:సీఎం కిరణ్‌

తూర్పుగోదావరి: చేనేత కాలనీలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించారు. ఇక్కడ మాట్లాడుతూ చేనేత రంగాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసేందుకు కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. …

లింక్‌ తెగి బోగీలను వదిలి వెళ్లిన గూడ్స్‌

కర్నూరు: లింక్‌ తెగిపోవడంతో బోగీలను వదిలిపెట్టి గూడ్స్‌ రైలు వెళ్లిపోయిన ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో చోటుచేసుకువది. కర్నూలు రైల్వే స్టేషన్‌ దాటిన అనంతరం గూడ్స్‌ రైలు …

నాగాలాండ్‌లో స్వల్ప భూప్రకంపనలు

కోహిమ:నాగాలాండ్‌లో పలుచోట్ల స్వల్ప భూకంపం చోటుచేసుకుంది.దీని తీవ్రత రిక్టర్‌స్కూల్‌పై 5.5గా నమోదైంది.కోహిమకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

తాజావార్తలు