హైదరాబాద్

శ్రీవారిదర్శనానికి భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం ఉదయం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు,ప్రత్యేక ప్రవేశదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

రెండోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్‌

బైకనూర్‌:సునీతా విలియమ్స్‌ రెండొసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరింది.రష్యాలోని బైనూర్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం  ప్రయాణం మొదలైంది.ఆమెతోపాటు మరో ఇద్దరు ఇంజినీర్లు ఈ వ్యోమనౌకలో …

రైతు బజార్లలో రూ.27కే కిలో బియ్యం

కాజీపేట్‌:వరంగల్‌ నగరంలో రైతు బజార్లలో రూ.27కే కిలో స్వర్ణమసూరి బియ్యం అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.నూతనంగా పదవీ బాద్యతల స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న వీటిని ఆదివారం …

చెట్టును ఢీకొన్న కారు..నలుగురి మృతి

పశ్చిమగోదావరి:దెందులూరు మండలం గంగన్నగూడెం వద్ద ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.మృతులంతా హైదరాబాద్‌ వాసులు పశ్చిమగోదావరి జిల్లాలో …

విశాఖలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు

విశాఖ:జీకేవీది మండలం ఎర్రచెరువు వద్ద పోలీసులకు,మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి,ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యుత్‌ కోతతో పరిస్థితి అగమ్మగోచరం

గాజువాక:రాష్ట్రప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ అన్నారు.ప్రభుత్వ అసమర్ధత వల్లే వ్యాదులు వ్యాపిస్తున్నాయని ఆరోపించారు.ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో భాగంగా సీపీఐ ఇచ్చిన …

లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన పురంధేశ్వరి

విశాఖ:విశాఖ-ముంబయి లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ మద్య నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు.విశాఖ షిర్డీ విశాఖ-చెన్నై మద్య రావాల్సిన రైళ్లు త్వరలో …

మావారి జాడ చెప్పండయ్యా..!

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తమ వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల బంధువులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వంతెన తెగిపోవడంతో …

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లేసమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ నేత రేవంతరెడ్డి హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : హరితాంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి ఆరోపించారు. …

పార్టీలు మారే వారికి బుద్ధి చెప్పండి

ప్రజలకు పిలుపునిచ్చిన బాలకృష్ణ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : 2014 ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి చంద్రబాబేనని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. నగరంలోని బసవతారకం …

తాజావార్తలు