Main

20లోగా ఓటర్ల సవరణ పూర్తి కావాలి

అధికారులను ఆదేశించిన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ఖమ్మం,డిసెంబర్‌1 (జనంసాక్షి):-   ఓటర్ల సవరణ పక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి …

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఖమ్మం,అక్టోబర్‌30  (జనంసాక్షి) : వైద్య సహాయం కోసం సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పువ్వాడ అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం ముఖ్యమంత్రి …

సిజేరియన్‌ చేస్తుండగా కోమాలోకి

చికిత్స పొందుతూ గర్భిణి మృతి డాక్టర్ల నిర్లక్ష్యమే అంటూ బంధువుల ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌28 జనం సాక్షి : కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం …

తెలంగాణ సరిహద్దుల్లో పూర్తయిన అంత్యక్రియలు

ఖమ్మం,అక్టోబర్‌16  (జనం సాక్షి);  మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ …

స్వచ్ఛతతోనే పరిశుభ్రత

అంటువ్యాధులకు దూరంగా ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జనంసాక్షి) : స్వచ్చత పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంటుకుంటే తప్ప అంటువ్యాధులకు దూరంగా ఉండలేమని జిల్లా వైద్యాధికారి పిలుపునిచ్చారు. ప్రతి …

భాద్రాద్రిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు

ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు భద్రాచలం,అక్టోబర్‌9 (జనంసాక్షి): భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన శనివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో …

ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా భక్తరామదాసు ప్రాజెక్టు

ఖమ్మం,సెప్టెంబర్‌30 (జనం సాక్షి)  జిల్లా ప్రజలకు భక్తరామదాసు ప్రాజెక్టు వరప్రదాయిని అని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. దానిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు …

ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట

వరుసకు అన్నా చెల్లెళ్లు అన్న విషయం తెలిసి ఘాతుకం ప్రియుడి తప్పుచెప్పినందుకు బంధువుల ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  ఆ జంట ప్రేమ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. …

పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారుల కోసం న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 21 (జనంసాక్షి) : పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారులను పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులో న్యూట్రిషన్ …

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మణుగూరు,ఆగస్టు 21 (జనం సాక్షి): దేశానికి వెలుగులు విరజిమ్ముతున్న సింగరేణి కార్మికుడికి అందించే కాంపెన్సేషన్ ఆశాస్ట్రీయంగా ఉందని జె. బి. సి. సి. ఐ సమావేశాల్లో పాల్గొనే  …