మహబూబ్ నగర్

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

కుటుంబాలను పరమార్శించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ గ్రావిూణ మండలం అప్పాయిపల్లి సవిూపంలో గతరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పని …

విమానగోపురానికి దానం విరాళం

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌6  (జనంసాక్షి);  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం ఖైరతాబాద్‌ …

చిన్నారితో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

      మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌2: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మిడ్జిల్‌కు చెందిన …

రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):- జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ’రైతన్న’ సినిమాను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ వీక్షించారు. …

రైతులకు సంకెళ్లు వేయించిన ఘనత కెసిఆర్‌ది: విహెచ్‌

వికారాబాద్‌,నవంబర్‌29(జనం సాక్షి): రైతులకు సంకేళ్లు వేయించిన ఘనత దేశంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. గిట్టుబాటు ధరను కోరే హక్కు రైతుకు …

విమాన గోపుర స్వర్ణతాపడం కోసం 2కిలోల బంగారం

ఇచ్చిన హావిూ మేరకు ఎమ్మెల్యే మర్రి అందచేత యాదాద్రి భువనగిరి,నవంబర్‌26 (జనంసాక్షి):   యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ …

ఎమ్మెల్సీ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోష్‌..

` మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం మహబూబ్‌నగర్‌,నవంబరు 25(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా …

సింగోటం నారసింహుడి సేవలో మంత్రి తలసాని

          నాగర్‌కర్నూల్‌,నవంబర్‌ 23  (జనంసాక్షి) :  కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని …

విద్యార్థుల ఆటో బోల్తా పలువరికి గాయాలు

వరికుప్పను ఢీకొని పడి మృతి చెందిన వ్యక్తి వికారాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): విద్యార్తుల ఆటో బోల్తా పడిన ఘటనలో 8మంది గాయపడగా, మెదక్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ …

ధాన్యం కొనాలంటూ రైతుల నిరసనవరంగల్‌ జాతీయ రహదారిపై వడ్లు పోసి రాస్తారోకో

యాదాద్రి భువనగిరి,నవంబర్‌16(జనం సాక్షి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌`వరంగల్‌ జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. …