మహబూబ్ నగర్

 రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యంకోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా కృషి 

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మోసంనేటి ధర్నాలో అవకాశవాదాన్ని ఎండగడతాం: ఎమ్మెల్యే మహబూబ్‌నగర్‌,నవంబర్‌11(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్లు అన్నారు. …

యాదాద్రి అభివృద్దితో పర్యాటకంగా పురోగతి

ఈ ప్రాంత అభివృద్దితో పెరగనున్న ఉపాధి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,నవంబర్‌11 జనం సాక్షి :  యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి పేరుతో ఏర్పాటైన  యాదాద్రి జిల్లా  భువనగిరి కేంద్రంగా …

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రులు నివాళి అర్పించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి …

ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య… 

వికారాబాద్ జిల్లా జనం సాక్షి : ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి …

యాదాద్రి స్వర్ణతాపడం కోసం 3కిలోల బంగారం

ఇవోకు అంతేమొత్తంలో నగదు అందచేత స్వయంగా యాదాద్రిలో ఇవోకు అందించిన మంత్రి మల్లారెడ్డి యాదాద్రి,అక్టోబర్‌28  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ …

వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదగాలి

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టేలా సాగాలి గ్రామంలో దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రి యాదాద్రిభువనగిరి,అక్టోబర్‌27( జనం సాక్షి); వాసాలమర్రి దళితులు సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టాలని మంత్రి జగదీశ్‌ …

ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జనం సాక్షి);  జిల్లా కేంద్రంలోని మధురానగర్‌లో విషాదం నెలకొంది. భార్యాభర్తలు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. …

కారు ఢీకొని 20 గొర్రెలు మృతి

మహబూబాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి) : మహబూబాబాద్‌ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా …

నిరంతర విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌

కేంద్ర విధానాలతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌14 (జనం సాక్షి) : ఒక పక్క తెలంగాణలో నిరంతర విద్యుత్‌ను అందిస్తుంటే కేంద్రం …

జంగ్‌సైరన్‌ విజయవంతం

మహబూబ్‌నగర్‌,అక్టోబరు 12(జనంసాక్షి):నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌ లో నిర్వహించిన ‘విద్యార్థి`నిరుద్యోగ …